రోడ్లను శుభ్ర చేయడమే చేస్తూ జీవనోపాది పొందుతున్న ఓ వ్యక్తికి బ్యాంకు అధికారులు నోటిసులు పంపారు. అందులో రూ.16 కోట్లు కట్టాలని పేర్కొన్నారు. అతడి నెల జీతం 15 వేలకు మించి ఉండదు. అలాంటి వ్యక్తికి ఈ భారీ నోటీసు రావడంతో షాక్ గురయ్యాడు. చివరకి..
డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, పాస్ బుక్, ఏటీఎం విత్ డ్రా ఛార్జీలు, మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకపోతే ఛార్జీలు ఇలా రకరకాల ఛార్జీల పేరుతో బ్యాంకులు ఖాతాదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయి. అయితే తాజాగా మరొక కొత్త రకం ఛార్జీ ఖాతాదారుల మీద పడనుంది. ఏటీఎంలో ఈ తప్పు చేస్తే కనుక ఖాతాదారుల నుంచి పెనాల్టీ వసూలు చేయడం జరుగుతుంది.
సాధారణంగా బ్యాంక్ నుంచి లోన్ పొందడం అంటే.. ఎంత కష్టమో.. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొవాలో.. చాలా మందికి అనుభవమే. లోన్ శాంక్షన్ చేయడం కోసం.. అధికారులు.. నెలల తరబడి.. బ్యాంక్ల వెంట తిప్పుకుంటారు. డాక్యుమెంట్స్, కాగితాలు అంటూ.. చాలా హడావుడి చేస్తారు. చదువుకున్న వాళ్లకే బ్యాంక్ రూల్స్ సరిగా అర్థం కావు.. అధికారులతో మాట్లాడాలంటే.. ఇబ్బంది పడతారు. అలాంటిది ఇక మిగతా వారి సంగతి ప్రత్యేకంగా చెప్పాలా. అందుకే ఈ ఇబ్బందులు పడలేక.. చాలా మంది మధ్యవర్తులను […]
బ్యాంక్ ఖాతాలు అనేవి ఇప్పుడు దాదాపుగా అందరికీ ఉన్నాయి. అందరూ లిక్విడ్ క్యాష్తో కంటే డిజిటల్ లావాలదేవీలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. అయితే బ్యాంక్ ఖాతాని ఓపెన్ చేసి మీ దారిన మీరు వాడుకుంటూ ఉండాలి అంటే అవ్వదు. అకౌంట్ ఓపెన్ చేసిన సమయంలో ఎలా అయితే డాక్యుమెంట్లు సమర్పిస్తారో తర్వాత కూడా మీ ఖాతాను అప్డేట్ చేస్తూ ఉండాలి. దానినే కేవైసీ అంటారు. అంటే Know Your Customer అనమాట. ఆర్బీఐ రూల్స్ ప్రకారం బ్యాంక్ అకౌంట్ […]
గత కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల వరదల బీభత్సం కొనసాగుతుంది. రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లా పురోలా ప్రాంతంలో భారీ వర్షాలు కారణంగా ప్రజా జీవనం అస్తవ్యస్తంగా తయారైంది. రోడ్లపైకి నీరు రావడం.. పలు గ్రామాలు నీట మునగడం జరిగింది. ఇక ఈ వరదల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం కొట్టుకుపోయింది. ఆ ఏటీఎంలో రూ.24 లక్షల నగదు ఉందని అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్ […]
ఈ ప్రపంచంలో డబ్బు అవసరం లేని మనిషి ఎవరైనా ఉంటారా? అస్సలు ఇది కుదిరే పని కాదు. ఈరోజుల్లో డబ్బు లేనిదే బతుకు బండి ముందుకి వెళ్ళదు. కాకుంటే., ఎంత సంపాదించినా ఎవరికి ఉండే కమిట్మెంట్స్ వాళ్ళకి ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో సడెన్ గా ఏమైనా అవసరాలు ఏర్పడితే.. ఆర్ధిక సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఇలాంటి సమయంలో చాలా మంది బయట ఎక్కువ వడ్డీ రేట్లకి అప్పులు తీసుకుని , ఆ వడ్డీలు పెరిగిపోయి, వాటిని కట్టలేక […]
తప్పు చేసి తప్పించుకోవడం అంత సులభం కాదు. వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా ప్రభుత్వాల చేతికి చిక్కక తప్పదు. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రభుత్వ రంగ బ్యాంక్ లను నిండా ముంచి విదేశాలకి పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ లకి ఎన్ఫోర్స్ మెంట్ డిపార్ట్మెంట్ మైండ్ తిరిగిపోయే షాక్ ఇచ్చింది. వారి, వారి కేసుల విచారణలో ఇప్పటి వరకు జప్తు చేసిన వేల కోట్ల రూపాయల ఆస్తులను వారు మోసం చేసిన […]