ఆస్తులు అమ్మ పేరు మీద కొనాలా? లేక భార్య పేరు మీద కొనాలా? ఎవరి పేరు మీద కొంటే మంచిది? ఎవరి పేరు మీద కొంటే కరెక్ట్? అని ఆలోచిస్తున్నారా? అయితే మీకు ఈ కథనం ఉపయోగపడుతుంది.
ఒక వ్యక్తి ఆస్తులు ఎక్కువగా ఉంటే పన్నులు కట్టాల్సి వస్తుందని చెప్పి తన ఆస్తులను బినామీల పేరు మీద రిజిస్టర్ చేయించుకుంటాడు. అయితే దీని వల్ల నల్లధనం పేరుకుపోయి దేశానికి నష్టం వాటిల్లుతోంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఓ వ్యక్తి పిటిషన్ వేశారు. బినామీ పేరు మీద ఆస్తుల రూపంలో ఉన్న బ్లాక్ మనీని బయటకు తీసుకురావాలంటే ఆస్తులను ఆధార్ తో అనుసంధానం చేయాలన్న రూల్ ని తీసుకురావాలని పిటిషన్ వేశారు.
ఆడపిల్లకు ప్రతి తండ్రి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాడు. కొన్ని తరాలుగా ఆడపిల్ల పెళ్లికి కట్నం ఇస్తున్నారు. ఇప్పటికీ కొందరు కట్నం ఇస్తూనే ఉన్నారు. అయితే అలా కట్నం ఇచ్చి పెళ్లి చేస్తే పుట్టింటి ఆస్తిపై ఆడపిల్లకు హక్కు ఉందడు అని చాలా మంది మాట్లాడుతుంటారు. అయితే ఆ విషయంపై తాజాగా హైకోర్టు తీర్పును వెలువరిచింది.
ఈ కాలంలో మనిషి డబ్బుకు ఇచ్చిన ప్రాధాన్యత సాటి మనుషులకు కూడా ఇవ్వడం లేదు. రోడ్డు పై పదిరూపాయలు కనిపిస్తే చాటు చటుక్కున జేబులో వేసుకుంటారు.. అలాంటిది కొంతమంది వణ్యప్రాణుల కోసం తమ ఆస్తులు రాసిన గొప్ప మనసు ఉన్నవాళ్లు కూడా ఉన్నారు.
ఈ లోకంలో మనిషిని నడిపించేది డబ్బు అంటారు... ఆ డబ్బు సంపాదన కోసం రాత్రిపగలు అనే తేడా లేకుండా కష్టపడుతుంటారు. అలాంటిది కోట్ల ఆస్తిని దానం చేయడం సామాన్య విషయం కాదు.
సినీ ప్రపంచంలో రారాజు, టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. మంగళవారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. కృష్ణ గారి మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ శోకం సంద్రంలో మునిగిపోయింది. ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు విషాదంలో మునిగిపోయారు. ఆయన మృతికి పెద్ద సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖలు తమ సంతాపం తెలిపారు. ఆయన పార్ధివ దేహాన్ని సందర్శించి నివాళర్పించారు. మహేష్ […]
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ప్రవేశించి.. మెగాస్టార్గా ఎదిగారు చిరంజీవి. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించి.. స్టార్ హీరోగా ఎదిగారు. ఇప్పటి వరకు 150కి పైగా చిత్రాల్లో నటించారు చిరంజీవి. ప్రస్తుతం గాడ్ ఫాదర్, భోళా శంకర్ వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు. వందల రూపాయలతో కెరీర్ ప్రారంభించిన చిరంజీవి.. ప్రస్తుతం టాలీవుడ్లోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ హీరోగా ఎదిగారు. ప్రస్తుతం చిరంజీవి ఒక్కో సినిమాకు రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు పారితోషికం […]
నేటికాలంలో పేగుబంధాలు మాయమైపోతున్నాయి. ధనం ముందు ప్రేమానుబంధాలు కనుమ రైపోతున్నాయి. డబ్బు, ఆస్తిపాస్తుల ముందు మానవత విలువలు మంటగలిపితున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన చూస్తే అవుననక మానరు. జీవితాంతం తోడుగా ఉండాల్సిన భర్త, పేగు తెంచుకు పుట్టిన కొడుకు కలసి మతిస్థితిమితం తప్పిన మహిళ రైలెక్కించి పంపించేశారు. ఆ తర్వాత ఆమె చనిపోయినట్లు ధ్రువీకరణ పత్రం తీసుకుని ఆమె పేరున ఉన్న కోట్ల రూపాయల ఆస్తిని తమ పేర్లపై బదిలీ చేయించుకున్నారు. చెన్నైకి చేరిన […]
పుట్టిన వారు మరణించక తప్పదని తెలిసి కూడా చాలామందికి డబ్బుపై ఆశ చావదు. ఎంత ఆస్తి ఉన్నా ఇంకా సంపాదించాలి తపన పడుతుంటారు. ఈ క్రమంలో దైవ చింతన కంటే డబ్బు చింతన ఎక్కువగా ఉంటుంది. చనిపోయిన తరువాత తమతో ఏమి తీసుకెళ్లమని తెలిసికూడా ఆ సంపాదన యంత్రంలో పడిపోతారు. కానీ కొందరు ఆ సత్యానికి తెలుసుకుని ఆచరణలో పెడుతున్నారు. ఆస్తులు మీద వ్యామోహం వదలి ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్తున్నారు. ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. […]
ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో ఫిబ్రవరి 21న హఠాన్మరణం చెందారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. ఫిబ్రవరి 23న గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. అమెరికాలో ఉన్న గౌతమ్ రెడ్డి కుమారుడ అర్జున్ రెడ్డి ఇండియా రావాల్సి ఉండటంతో.. అంత్యక్రియలు ఆలస్యంగా నిర్వహిస్తున్నారు. ఇక బుధవారం బ్రాహ్మణపల్లిలో ప్రభుత్వ లాంఛనాలతో గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. మంత్రి మేకపాటి […]