హైదరాబాద్ : దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ ప్రజల ఆరోగ్యం కోసం అమలు చేయని సరికొత్త పథకాన్ని ఢిల్లీ అమలు చేస్తోంది. అక్కడి ప్రజల కోసం ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది ఆ ప్రభుత్వం. ప్రయివేట్ డయాగ్నస్టిక్ సెంటర్ల ద్వారా రోగులకు 450 రకాల పరీక్షలు ఉచితంగా అందించేందుకు అక్కడి సర్కారు ఔట్ సోర్సింగ్, ప్రైవేట్ ల్యాబ్లను ఏర్పాటు చేసింది. మొహల్లా క్లినిక్లు, ఆసుపత్రులు, డిస్పెన్సరీలు, పాలీక్లినిక్లలో ఇప్పటికే అనేక పరీక్షలు […]
కరోనా పరీక్షల్లో జరుగుతున్న దోపిడీ. పలు ప్రైవేటు వైద్యశాలలు, ల్యాబ్లు, స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బాధితుల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. ఒక పక్క మహమ్మారి బారిన పడి అల్లాడుతున్న పేషెంట్లు మరో దిక్కులేక వారు అడిగినంత సమర్పించుకుని రిపోర్టులతో బయట పడుతున్నారు. ఆశించిన స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు లేకపోవడంతోనే జనం ప్రైవేటుకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్లు ఉన్నదే దోచుకునేందుకు అన్నచందంగా తయారయ్యాయి. కరోనా నిర్ధరణ పరీక్షల కోసం వెళ్తే […]