ఇటీవల ప్రైవేల్ కాలేజీల ఒత్తిడి భరించలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఇటీవల హైదరాబాద్ నార్సింగ్ లో ఇంటర్ విద్యార్థి సాత్విక్ మరణం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఇటాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో తరుచూ జరుగుతూనే ఉన్నాయి.
వివిధ కారణాలతో తరచూ కాలేజీ, పాఠశాల భవనాల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా సూర్యాపేట జిల్లాలోని ఓ కళాశాల భవనం మెట్ల రెయిలింగ్ కుప్పకూలి పోయింది. ఈ ప్రమాదంలో పది మంది విద్యార్థులు..
ప్రైవేటు స్కూళ్లు, కళాశాలలు ఏవైనా వారు చెప్పిందే ఫీజు. చెప్పినంత కట్టడం తప్ప తల్లిదండ్రులకు పెద్ద ఆప్షన్స్ ఉండవు. ప్రైవేటు స్కూళ్లు, కళాశాలలకు నిర్ధిష్టమైన ఫీజులు ఖరారు చేయాలని ఎప్పటినుంచో ఉన్న వాదనే. అలాంటి వారికి ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఏపీలో ప్రైవేటు స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు సంవత్సర ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. ఫీజుల వివరాలతో ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఫీజులు 2021–22, 2022–23, 2023–24 విద్యాసంవత్సరాలకు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. విశ్రాంత […]