భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటి వరకు ఎన్నోదేశాలు పర్యటించారు. ఆయనకు పలు దేశ ప్రధానులు తమ దేశ అత్యున్నత పురస్కారాలతో సత్కరించారు. పాపువా న్యూ గినియా దేశంలో జరిగే ఫోరం ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కూపరేషన్
ప్రధాని మోడీ నరేంద్ర పర్యటనకు రెండు రోజుల ముందు తెలంగాణలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పదో తరగతి పరీక్ష పేపర్ల లీక్ కేసులో బీజెపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అరెస్టయ్యారు. ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. ఈ రోజు మోదీ పర్యటనకు గైర్హాజరైన సీఎం కేసీఆర్ పై సంజయ్ మండిపడ్డారు.
కర్ణాటకలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. కర్ణాటకలోని మాండ్య, హుబ్బళ్లి - ధార్వాడ్ జిల్లాలలో ప్రధాని.. రూ.16వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులను ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయనున్నారు. రెండు నెలల వ్యవధిలోనే ప్రధాని మోదీ కర్ణాటకలో పర్యటించడం ఇది ఆరోసారి. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మాండ్యలో ప్రధాని రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్ధాపన చేయనున్నారు.
పాకిస్తాన్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆ దేశంలోని దాదాపు సగానికి పైగా ప్రాంతాలు నీట మునిగాయి. దేశంలోని 160 జిల్లాలకు గాను 110 జిల్లాల్లో వరదలు వచ్చినట్లు పాక్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలిపింది. వరదల కారణంగా భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించింది. సుమారు 11 వందల మంది మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం […]
Modi: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఆయన స్వచ్ఛ స్ఫూర్తిని చాటుకున్నారు. ఓ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ చేరుకున్న మోదీ.. రోడ్డుపై కనిపించిన చెత్తను స్వయంగా తొలగించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్ లో పోస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఐటీపీఓ టన్నెల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ చెత్తను తొలగించి, పరిశుభ్రతను నెలకొల్పాలనే అంశాన్ని చాటి చెప్పారంటూ కేంద్రమంత్రి తెలిపారు. ఇక ఢిల్లీలో నిర్మితమైన ఐటీపీవో టన్నెల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న […]
మెగాఫ్యామిలీ కోడలు, స్టార్ హీరో రాంచరణ్ సతీమణి కొణిదెల ఉపాసన.. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు సామాజిక అంశాల పై స్పందిస్తూ.. హెల్త్ తో పాటు కుటుంబ విషయాలు కూడా షేర్ చేస్తుంటారు. అటు మెగాకోడలిగా ఇంటి బాధ్యతలను.. ఇటు అపోలో హెల్త్ కేర్ బాధ్యతలు రెండింటిని బ్యాలన్స్ చేస్తున్నారు. అంతేగాక తనదైన శైలిలో సెలబ్రిటీల డైట్స్ గురించి ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ తనకు తెలిసిన చిట్కాలతో ఫ్యాన్స్ కి అవగాహన […]
అప్ఘానిస్తాన్లో తాలిబన్లు చేస్తున్న అల్లరిని యావత్ ప్రపంచం మొత్తం చూస్తోంది. ఈ నేపథ్యంలోనే తాలిబన్లు ఆ దేశాన్ని అంతా ఆక్రమించుకుని దేశాన్ని పాలించేందుకు ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. ఇక ఇప్పటికే ఈ దేశ ప్రధాని అష్రఫ్ ఘనీ దేశం వదిలి పారిపోయారు. తాలిబన్ల అరచకాన్ని చూడలేక ప్రధానితో పాటు దేశంలోని పౌరులంతా కట్టుబట్టలతో పారిపోతున్నారు. కొన్నేళ్లుగా అఫ్ఘానిస్తాన్ను ఆక్రమించుకోవాలని తాలిబన్లు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇక ఎట్టకేలకు వారి అనుకున్న రీతిలో ఏకంగా 10 రోజుల్లోనే దేశాన్ని […]
ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇన్సూరెన్స్ అనేది కేవలం ఇన్వెస్ట్మెంట్ మాత్రమే కాదు. దీని వలన సెక్యూరిటీ కూడా ఉంటుంది. మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువగా ఇన్సూరెన్స్ తీసుకుంటూ ఉంటారు. పేదలకు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించడం కష్టంగా ఉంటుంది. అయితే ప్రీమియం కేవలం ఒక్క రూపాయి నెలకి అంటే ఎలా ఉంటుంది? పేదలు కూడా ఖచ్చితంగా ఈ ప్రీమియంని చెల్లించగలుగుతారు. ఆ స్కీమే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. మోదీ […]
ఈ-రూపీ ఆవిష్కరణ!.. డిజిటల్ ఇండియాలో మరో ముందడుగు… గూగుల్ పే, ఫోన్ పే అవసరం లేదు… నగదు రహిత లావాదేవీల కోసం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త పేమెంట్ వ్యవస్థను రూపొందించింది. ఎలక్ట్రానిక్ రూపంలో ఉండే రూపాయి. ‘ఈ-రూపీ’ నేటి సాయంత్రం నుంచి అందుబాటులోకి రానుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. బ్యాంకు ఖాతాలు, కార్డులు, యాప్లతో సంబంధం లేకుండా నగదు రహిత, కాంటాక్ట్లెస్ లావాదేవీలకు ఈ విధానం ఉపయోగపడుతుంది. […]
న్యూ ఢిల్లీ- దేశంలో కరోనా పరిస్థితులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం అత్యున్నత సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశంలో రాష్ట్రాల్లోని తాజా పరిస్థితులపై ఆయన ఆరా తీశారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో మౌలిక సదుపాయాలను పెంచాలని ప్రధాని రాష్ట్రాలను కోరారు. రెమ్డెసివిర్ సహా మందులు, ఆక్సిజన్ లభ్యత గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. యాక్టివ్ కేసులు ఒక లక్షకు పైగా ఉన్న 12 రాష్ట్రాల్లో పరిస్థితులను అధికారులు మోదీకి వివరించారు. రాష్ట్రాల్లో ఆరోగ్య రంగంలో మౌలిక […]