ఈ మద్య సామాన్యులు మార్కెట్ కి వెళ్లి ఏదైనా వస్తువు కొనాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి మరీ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా ప్రభావం తర్వాత సరైన ఉపాధి లేక అల్లాడుతున్న పేద ప్రజల పై ప్రస్తుతం ధరలు తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.
కూరగాయల ధరలు, నిత్యవసరాల ధరలు కొండెక్కి సామాన్యలకు చుక్కలు చూపిస్తున్నాయి. మరోవైపు ఆర్టీసీ చార్జీల మోత మోగిస్తోంది. వీటన్నింటి మధ్యలో సామాన్యుడి జీవితం నలిగిపోతుంది. పెరుగుతున్న ధరలతో జేబుకు చిల్లుపడుతుంది. పెట్రోల్, డీజిల్ ధరల గురించి అసలు చర్చించుకోకపోవడమే మేలు. ఇవన్ని చాలావన్నట్లు గ్యాస్ ధర సామాన్యుల పాలిట గుదిబండల మారింది. పెరిగిన ధరలతో సతమతమవుతున్న సామాన్యులకు చమురు కంపెనీలు భారీ షాక్ ఇచ్చాయి. ఇప్పటికే కొద్ది నెలలుగా పెరుగుతూ వస్తున్న వంట గ్యాస్ ధరలు మళ్లీ […]
ఓ వైపు ఇంధన ధరలు, మరోవైపు నిత్యవసర ధరలు పెరిగి సామాన్యుడికి పెను భారంగా మారాయి. రోజు గడవాలంటే వందలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇక కూరగాయలు, ఆకు కూరలు కొనే పరిస్థితి లేదు. మాంసం ధరలు కొండెక్కాయి. ఇక టమాటా అయితే ఏకంగా సెంచరీ దాటింది. ఇలాంటి పరిస్థితుల్లో కాస్త స్థితిమంతులు సైతం.. కేజీల లెక్కన భారీగా కొనాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. అలాంటిది ఇప్పుడు మేం చెప్పబోయే కాయగూర రేటు వింటే.. […]
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వినియోగం తప్పనిసరి అయ్యింది. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్ లైన్ క్లాసులు వల్ల వీటి వినియోగం మరింత పెరిగి.. ఇంటికి నాలుగైదు ఫోన్లు అన్నట్టుగా మారింది. ఈ క్రమంలో అందరూ చీప్ అండ్ బెస్ట్ ఫోన్ల కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి వారి కోసం ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ టెక్నో సీ సరి కొత్త మొబైల్ ను లాంచ్ చేసింది. టెక్నో స్పార్క్ 8 సిరీస్లో మరో స్మార్ట్ఫోన్ విడుదలైంది. గతంలో […]
గత కొంతకాలంగా పెట్రోలు, డీజిల్ ధరలు కాస్త స్థిరంగా ఉన్నాయి. కానీ, రానున్న కాలంలో సామాన్యుడిపై మళ్లీ పెట్రో బాదుడు తప్పేలా లేదంటున్నారు. అంతర్జాతీయ పరిస్థితులను గమనిస్తే ఇంధన ధరలు మళ్లీ ఆకాశాన్ని అంటుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలపై భారం పడక తప్పదు అంటూ నిపుణులు భావిస్తున్నారు. ముడి చమురు ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. […]
భారతదేశపు తొలి ర్యాపిడ్ ఎలకా్ట్రనిక్ కొవిడ్-19 ఆర్ఎన్ఏ టెస్ట్ కిట్ – కొవిహోమ్. సంగారెడ్డి జిల్లా కంది సమీపంలోని ఐఐటీ హైదరాబాద్ ఎలకా్ట్రనిక్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ శివగోవిందం దీన్ని రూపొందించారు. కరోనా లక్షణాలు కనిపిస్తే టెస్టింగ్ కోసం ఆసుపత్రులకు పరుగులు పెట్టకుండా ఇంట్లోనే పరీక్ష చేసుకునే కిట్ను ఐఐటీ హైదరాబాద్ అభివృద్ధి చేసింది. ‘కొవిహోమ్’ అని దీనికి పేరు పెట్టింది. దీనివల్ల ప్రజలు ఇంటి దగ్గరే స్వయంగా పరీక్ష చేసుకుని, వైరస్ సోకిందో లేదో నిర్ధరించుకునే […]
ప్రస్తుతం, ఎలక్ట్రిక్ వాహన తయారీలో బ్యాటరీలకు ప్రాధాన్యత ఎక్కువన్న సంగతి తెలిసిందే. కారు ఖరీదులో బ్యాటరీల ఖర్చే అగ్రభాగాన ఉంటాయని ఆటో మొబైల్ నిపుణులు చెబుతున్నారు. ఆపిల్ కంపెనీ అనగానే మనకు సాధారణంగా గుర్తొచ్చేది ఏది అంటే మొబైల్ ఫోన్స్. ఆపిల్ ఇప్పుడు మోటారు వాహనాల వ్యాపారంలోకి ప్రవేశించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు లేటెస్ట్ గా ఒక సమాచారం బయటపడింది. అయితే, ఆపిల్ తన ప్రీమియం బ్రాండ్ కు తగ్గట్లే అత్యంత సమర్థవంతంగా పనిచేయగల బ్యాటరీనే దీనిలో ఉపయోగించనున్నట్లు […]
చైనా, జపాన్, ఆఫ్రికా మరియు అమెరికా తీరాలలో మరియు బహామాస్ వంటి ఉష్ణమండల ద్వీపాలలో అంబర్గ్రిస్ చాలా తరచుగా తేలుతూ, ఒడ్డుకు కడుగుతుంది. స్పెర్మ్ వేల్ జీర్ణవ్యవస్థలో ఓ స్రావం మైనపు ముద్దగా విసర్ణించబడుతుంది. దీన్నే అంబర్గ్రిస్ అంటారు. ఉష్ణ మండల సముద్రాల్లో లభిస్తుంది. ఇది అత్యంత విలువైన పదార్థం. సుగంధ పరిమాళాల్లో దీన్ని ఉపయోగిస్తారు. ఆల్కాహాల్, క్లోరోఫాం, కొన్ని రకాల నూనెల్లో ఇది కరుగుతుంది. ఇదంతా ఎందుకూ అంటే – చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన […]
నిత్యం కష్టపడి పనిచేసే వ్యక్తులకు ఎదో ఒకరూపంలో అదృష్టం ఎప్పుడోకప్పుడు వరిస్తుంది. పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లోని గ్వాదర్ తీరానికి చెందిన సాజిద్ హాజీ అబాబాకర్ మత్స్యకారుడు. సముద్రానికి వెళ్లడం చేపలు పట్టడం, అవి అమ్మడం. అదే అతడి జీవనాధారం. చేపలు పట్టి అమ్మితేనే అతడి కుటుంబం కడుపు నిండుతుంది. అలాంటిది అబాబాకర్ జీవితం టర్న్ తీసుకుంది. ఒకే ఒక చేపతో ఏకంగా రూ.72 లక్షలు సంపాదించాడు. మరి.. అబాబాకర్ పట్టింది మామూలు చేప కాదు. అదో అరుదైన […]