భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి ఆదివాసీ మహిళగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. అలాగే.. దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన రెండో మహిళగా ముర్ము నిలిచారు. ఇంతకుముందు ప్రతిభ పాటిల్.. భారత మొదటి మహిళా రాష్ట్రపతిగా పనిచేశారు. ఎన్డీఏ అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలోకి దిగిన ద్రౌపది ముర్ము.. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ మెజార్టీతో గెలుపొందారు. ద్రౌపది ముర్ముకు 68.87 శాతం(5,77,777) ఓట్లు, యశ్వంత్ […]
దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ఎన్నిక ముగిసింది. ఈ క్రమంలో ఎన్డీఏ ప్రభుత్వం తరఫున రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచిన ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించింది. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా మీద ద్రౌపది ముర్ము భారీ మెజారిటీతో ఘన విజయం సాధించింది. ఓ గిరిజన మహిళ ఇంతటి అత్తున్నత స్థానానికి ఎన్నిక కావడంతో దేశవ్యాప్తంగా గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ద్రౌపది ముర్ము పేరు ట్రాప్ ట్రెండింగ్లో నిలిచింది. […]
దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ఎన్నికకు నగారా మోగింది. ఈ క్రమంలో ఎన్డీఏ ప్రభుత్వం తమ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరును ప్రకటించింది. ఈ మేరకు అధికారిక మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. అనేక పేర్లు ప్రస్తావనకు వచ్చినప్పటికీ.. రాష్ట్రపతిగా ఎస్టీ మహిళను చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను చెప్పిన […]
ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెదేపా నేతలతో కలిసి రాష్ట్రపతితో భేటీ అయిన తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఏపీలో అధికార పార్టీ ప్రేరేపిత ఉగ్రవాదం కొనసాగుతోందంటూ ఘాటుగా స్పందించారు. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశామన్నారు. రాష్ట్రంలో 25 వేల ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నారన్నారు. దాని విలువ రూ.8 వేల కోట్ల రూపాయలంటూ విమర్శించారు. దేశంలో ఎక్కడ గంజాయి, డ్రగ్స్ దొరికినా.. దాని మూలాలు […]