నల్లజాతికి చెందిన గర్బవతి మహిళ పట్ల ఓ పోలీసు అధికారి దురుసుగా ప్రవర్తించాడు. తను గర్భవతిని అని చెబుతున్నా వినకుండా.. ఆమెపై అసభ్యంగా ప్రవర్తించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఓ ఘటన కారణంగా జైల్లో ఉన్న భర్తను కలిసేందుకు వెళ్లి గర్భిణి అయిన ఆమె భర్త ముఖాన్ని చూసి ఒక్కసారిగా కుప్పకూలి పోయింది. ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికి ప్రాణాలు దక్కలేదు. అసలు ఇలా ఎందుకు జరిగింది?. తన భర్త చేసినటువంటి నేరం ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం.
ప్రభుత్వ ఆస్పత్రులను అద్బుతంగా తీర్చి దిద్దామని.. మెరుగైన వసతులను ఏర్పాటు చేశామని.. ఎప్పటికప్పుడు డాక్టర్లు అందుబాటులో ఉంటారని ప్రభుత్వాలు చెబుతుంటాయి.. కానీ రోగులు మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నిత్యం ఆరోపణలు గుప్పిస్తూనే ఉంటారు.
ఒక గర్భిణీ బస్సులో ప్రయాణం చేస్తుండగా మార్గం మధ్యలో పురిటి నొప్పులు మొదలయ్యాయి. సమీపంలో ఆసుపత్రి లేదు. అయితే బస్సును ఆపించి లేడీ కండక్టర్ ఆ గర్భిణీకి పురుడు పోసింది. అంతేకాదు ఆమెను స్వయంగా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించింది. ఖర్చుల కోసం డబ్బులు కూడా ఇచ్చింది. ఎంత మంచి మనసో కదా..
గుండెపోటు.. ఓ నిండు గర్భిణి ప్రాణాలు తీసింది. సీమంతం కోసం మెట్టినింటి నుంచి పుట్టింటికి చేరుకున్న ఆమె అనుకోకుండా ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ ‘సంవర్ధినీ న్యాస్’ కొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ‘గర్భ్ సంస్కార్’ పేరుతో నిర్వహించనున్న ఈ కార్యక్రమంపై వివాదం నెలకొంది. అసలు ఏంటీ ‘గర్భ్ సంస్కార్’..?
ఐదు సంవత్సరాల కిందట పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతానికి చెందిన ఓ మహిళ.. డెలివరీ కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లింది. ఈ క్రమంలోనే ఆ మహిళలకు ఆపరేషన్ చేసింది ఓ లేడీ డాక్టర్. ఈ ఆపరేషన్ కారణంగా ఐదు సంవత్సరాలు నరకం అనుభవించింది సదరు మహిళ.
మనిషికి ఆపదొస్తే ఆసుపత్రికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ లు ఉండవు. పోనీ సొంత వాహనాల్లో తీసుకెళదామంటే అసలు రోడ్లే ఉండవు. దీంతో మనిషికి జబ్బు చేస్తే భుజాన మోసుకుంటూ ఆసుపత్రికి తీసుకెళ్లడమే. మారుమూల గ్రామాల్లో బతికే జనాల పరిస్థితి ఇదే.
టెక్నాలజీ రోజురోజుకీ మరింత మెరుగవుతోంది. ఇప్పుడు ప్రజల జీవితాల్లో జీవితాల్లో సాంకేతికత ఓ భాగమైపోయింది. ఇంటర్నెట్ విప్లవంతో కంప్యూటర్లు, ఫోన్ల వాడకం ఎక్కువైంది. స్మార్ట్ వాచ్ లాంటి గాడ్జెట్ల వాడకం కూడా ఈమధ్య కాలంలో బాగా పెరిగింది. కాల్స్ మాట్లాడుకునే సదుపాయంతో పాటు హెల్త్ అప్డేట్లు ఇచ్చి యూజర్లను అలర్ట్ చేస్తుంటాయి స్మార్ట్ వాచ్లు. మంచి యూజర్ ఎక్స్పీరియన్స్, క్రష్ డిటెక్షన్ వంటి ఫీచర్లు కలిగిన స్మార్ట్ వాచ్లు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇలాంటి ఓ […]
సాధారణంగా బస్టాండ్, ట్రాఫిక్ కూడళ్లు వద్ద డబ్బులు అడుగుతూ హిజ్రాలు కనిపిస్తుంటారు. హిజ్రాలను చూడగానే చాలా మంది ముఖం తిప్పుకుంటారు.. కొంతమంది డబ్బులు ఇస్తుంటారు. అలా డబ్బు తీసుకున్న హిజ్రాలు దీవించిపోతుంటారు. హిజ్రాలు ఆశీర్వదిస్తే మంచి జరుగుతుందని అంటుంటారు. కొంతమంది హిజ్రాలు అబ్బాయిలను తెగ వేధిస్తుంటారు.. వారి దగ్గర బలవంతంగా డబ్బులు వసూళ్లు చేస్తుంటారు.. ఇవ్వకుంటే దౌర్జన్యం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక రైళ్లలో వీళ్ల దందాకు అడ్డూ అదుపు ఉండదని అంటుంటారు. అయితే అందరు […]