9 నెలల గర్భంతో ఉన్న నిండు చూలాలు ఎంతటి జాగ్రత్తలు తీసుకుంటారో అందరికీ విదితమే. పనులు చేయడం పక్కనపెడితే.. కాలు తీసి కాలు పక్కన పెట్టాలన్నా ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తుంటారు. అలాంటిది అమెరికాకు చెందిన ఓ మహిళ మాత్రం పరుగు పోటీలో పాల్గొని సత్తాచాటింది. ఆగకుండా మైలు దూరం పరుగెత్తి సరి కొత్త రికార్డును సృష్టించింది. ఆమె ఈ నిర్ణయం తీసుకుంది..? ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
నిండు గర్భిణీ రైల్వేస్టేషన్ లో పురిటి నొప్పులతో బాధ పడుతుంది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆమె కుటుంబ సభ్యులు ఉన్నారు. సాయం చేయమని అక్కడ ఉన్న వారిని అర్ధించారు. అలాంటి సమయంలోనే మానవ రూపంలో ఉన్న దేవత వారి ముందు ప్రత్యక్షమైంది.
ప్రతి మహిళ 'అమ్మా' అని పిలిపించుకోవాలని ఎంతో ఆశ పడుతుంది. అలా అమ్మా అనే పిలుపు కోసం తన ప్రాణాలను కూడా పణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తుంది. అయితే దురదృష్టవశాత్తు ప్రసవం సమయంలో కొందరు మహిళలు మృతి చెందుతున్నారు. వైద్యుల నిర్లక్ష్యం, ఆరోగ్య సమస్యల వంటి కారణాలతో బాలింతలు మరణిస్తున్నారు.
చలికాలం అంటే ఎవరికైనా వెన్నుల్లో వణుకు పుడుతుంది.. వాతావరణం చల్లగా ఉండటంతో బయటకు అడుగు వేయలేం. ఉదయం చలికి లేవాలన్నా బద్దకం.. అందుకే చాలా మంది రగ్గులు కప్పుకొని పడుకుంటారు. కానీ చలిలో నీళ్లు కూడా గడ్డ కట్టే టెంపరేచర్ లో దేశ సైనికులు మన దేశం కోసం పోరాడుతూనే ఉంటారు. అంతే కాదు ఎవరికైనా ఏ చిన్న ఆపద వచ్చినా వారికి మేమున్నామంటూ అండగా నిలుస్తుంటారు. ఓ నిండు గర్భిణిని చిలిలో 14 కిలో మీటర్లు […]
సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడటం అనేది సర్వసాధారణం. అయితే కొన్ని కొన్ని గ్రహణాలు అద్భుతంగా అనిపిస్తాయి. కొన్ని ఏళ్లకు ఒక్కసారి అలాంటి గ్రహణాలు ఏర్పడుతుంటాయి. అలాంటి గ్రహణాలు.. ఈ సారి నెల వ్యవధిలోనే రెండు ఏర్పడుతున్నాయి. అక్టోబర్ 26న అరుదైన సూర్య గ్రహణం ఏర్పడిన సంగతి అందరికి తెలిసిందే. అలానే నవంబర్ 8న చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఈ చంద్రగ్రహణం దర్శనమివ్వనుంది. నవంబరు 8, మంగళవారం మధ్యాహ్నం 2.39 గంటల నుంచి సాయంత్రం […]
సకాలంలో వైద్యం అందటం అనేది నేటికి కూడా మనదేశంలో అందని ద్రాక్షగానే మారింది. ఇక ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎలా దోచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అంబులెన్స్లు సరిపడా ఉండవు.. ఉన్నా.. కొన్ని చోట్ల వారు ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తారో.. ఇప్పటికే అనేక మార్లు చూశాం. ఈ క్రమంలో తాజాగా అంబులెన్స్ సమయానికి రాకపోవడంతో.. పురిటినొప్పులతో బాధపడుతున్న మహిళకు ఆర్టీసీ బస్సే ఆస్పత్రిగా మారింది. ఆ వివరాలు.. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు […]
దేశానికి స్వాతంత్రం ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రయాణాలకు సరైన వసతులు లేవు. ఐదేళ్లకు ఒక్కసారి రాజకీయ నాయకులు ఆ ప్రాంతాలకు వెళ్లి ఓట్లు అడిగి తర్వాత అటు ముఖం కూడా చూడరు. భారతదేశం రోజురోజుకూ అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది. ఇది కేవలం పట్టణాల్లో మాత్రమే.. కానీ ఇప్పటికీ మారుమూల గ్రామాల్లో ఆసుపత్రికి వెళ్లాలన్నా, ఆఖరికి శ్మశానానికి వెళ్లాలన్నా నడకే దారే గతి. అందులోనూ చెట్లు, పుట్లు, గుంగలు ఇలా ఎన్నో […]