ఈ మధ్య వరుస రైలు ప్రమాదాలతో రైల్వేశాఖ అప్రమత్తం అవుతోంది. ట్రైన్ యాక్సిడెంట్లో వందలాది ప్రయాణికుల ప్రాణాలకు హాని కలగకుండా కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్ నుంచి లఖ్నవూకు బయలుదేరిన గోమతి ఎక్స్ప్రెస్కు ప్రమాదం తప్పింది.
గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ జీవితంలో మరో మహిళ ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆమెతో అతీక్ అహ్మద్ కు సత్సంబంధాలు ఉన్నట్లు సమాచారం. ఆమె క్రమం తప్పకుండా అతీఖ్ను కలిసేదని, ఈ విషయమై ఆయన భార్య షైస్తా పర్వీన్ అభ్యంతరం వ్యక్తం చేసేవారని తెలుస్తోంది.
అతడి పేరు సునీల్ కుమార్. వృత్తిరిత్యా ఆయన డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తూ ఎన్నో ఏళ్లుగా సేవలు అందించారు. ఇకపోతే ఇటీవల ఆయన ఓ హోటల్ కు వెళ్లారు. చాలా సేపు అయిన గది నుంచి బయటకు రాలేదు. దీంతో హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చి బలవంతంగా తలుపులు తెరిచి చూడగా షాక్ గురయ్యారు.
టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేసే వారు చాలా మందే ఉంటారు. అయితే టికెట్ కొని రైలు ఎక్కని వారు ఎక్కడైనా ఉంటారా?. అవునూ మేము ఉన్నాము అని చెప్తున్నారు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఓ రైల్వేస్టేషన్ ప్రాంత వాసులు. మరి.. టికెట్ కొని వారు రైలు ఎందుకు ఎక్కడం లేదు.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం
ప్రభుత్వ అధికారులు అవినీతి పరుల, రౌడీల అరాచకాలను అరికడుతుంటారు. ఈ క్రమంలోనే వారి ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నారు. అలానే అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తుంటారు. తాజాగా ఓ మాజీ ఎంపీ అనుచరుడి ఇంటిని అధికారులు కూల్చి వేశారు.
ఆ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. బంధువులంతా వచ్చి వేడుకలను ఎంజాయ్ చేస్తున్నారు. అటు డీజే సాంగ్ లు ఊదరగొడుతున్నాయి. ఇంకేముందీ కాలు కదపడం మొదలు పెట్టారు. అయితే ఒక్కసారిగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది. హాయిగా సాగుతున్న ఫంక్షన్ లో ఆర్తనాదాలు మిన్నంటాయి.
దేశంలో దేవుని విగ్రహాలు పాలు, నీళ్లు తాగడం గురించి కథలు కథలుగా విన్నాం, చూశాం. అయితే యుపిలో మాత్రం ఓ ధీరుడి విగ్రహం నీళ్లు కారుస్తుంది. ఆ దృశ్యాలను తిలకించేందుకు ప్రజలు అక్కడికి క్యూ కట్టారు.
ఓ చోట ఇద్దరు యువతులు కలిశారు. అలా కొన్ని రోజుల పాటు కలుసుకోవడంతో ఇద్దరి మధ్య స్నేహం కాస్త బలపడింది. దీంతో రోజూ కలవడం, మాట్లాడుకోవడం కూడా చేస్తున్నారు. ఇక మా ఇద్దరి మధ్య ఉన్నది స్నేహం కాదని, ప్రేమ అని తెలుసుకుని ప్రేమ విహారంలో తెేలియాడారు. ఇక ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా తయారయ్యారు. ఇంతటితో ఆగారా అంటే అదీ లేదు. చివరికి సంసారం చేసేందుకు కూడా రెడీ అయ్యారు. ఇద్దరూ అమ్మాయిలే అయితే అది […]
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఓ మధురానుభూతి. ఆ తరువాత జరిగే కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెళ్లి అనంతరం నవ దంపతులకు మరో తంతు జరుగుతుంది. అయితే కొంత మంది పెళ్లికొడుకు ఈ కార్యక్రమంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తారు. భార్యను సుఖ పెట్టాలని వింత ప్రయత్నలు చేస్తుంటారు. తాజాగా ఓ కొత్తపెళ్లి కొడుకు మొదటి రాత్రి చేసిన పనికి ఆస్పత్రి పాలయ్యాడు. ఇప్పుడు ఆ యువకుడి భవిష్యతు అగమ్యగోచరంగా మారింది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న […]