నేటి కాలంలో అక్రమసంబంధాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ వివాహేతర సంబంధాల వల్ల అతి దారుణంగా హత్యలు కూడా జరుగుతున్నాయి. అలా అనేకమంది జీవితాలను కోల్పోతున్నారు. ఇంకా కాపురాలను చేతుల్లారా నాశనం చేసుకుంటున్నారు. అయితే తాజాగా ఆ కోవకు చెందిన ఘటనే ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఈ మధ్యకాలంలో అక్కడక్కడ జరిగే వివాహాల్లో కొన్ని సంఘటనలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. పెళ్లికి అంతా సిద్దం చేసుకుని తీరా పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్న సమయంలో అబ్బాయి నచ్చలేదనో, అమ్మాయి నచ్చలేదనో పెళ్లికి నిరాకరించి వివాహాలను రద్దు చేసుకుంటున్నారు.
ఓ పెళ్లైన మహిళ భర్తను కాదని మరో వ్యక్తితో ప్రేమాయణాన్ని నడిపించింది. ఇటీవల ప్రియుడితో ఉండగా ఆమె భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఆ తర్వాత ఆమె భర్త ఏం చేశాడంటే?
ద్వాపర యుగంలో పాండవులు తమ కౌరవ సోదరులతో పాచికలు ఆడతారు. అంతా పోగొట్టుకున్న తర్వాత తమ ఐదుగురి భార్య అయిన ద్రౌపదిని కూడా పందెం కాస్తారు. ఆమెను కూడా పందెంలో ఓడిపోతారు. ఇదేప్పుడో 5 వేల సంవత్సరాలకు పూర్వం జరిగిన సంఘటన. వేల ఏళ్లు గడిచిపోయింది. కాలం బాగా మారిపోయింది. సమాన హక్కుల కోసం ఆడవాళ్లు మగవారితో పోరాడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఈ కాలానికి తగినట్లు ఓ మహిళ అందరినీ ఆశ్చర్యపరిచే పని చేసింది. ఆనాడు పాండవులు […]