ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ సలార్. కొన్ని వేల లక్షల వాట్స్ తో తెరకెక్కుతున్న హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాకి సంబంధించిన టీజర్ ఎట్టకేలకు విడుదలయ్యింది. టీజర్ చూస్తుంటే మెంటల్ వచ్చేస్తుంది.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు సినిమాకు సంబంధించి ఏ న్యూస్ చెప్పిన చాలా ప్రత్యేకంగా, ఆసక్తికరంగా ఉంటుంది. తాజాగా ముగ్గురు స్టార్ హీరోల అభిమానులకు సంతోష పడే న్యూస్ ఒకటి చెప్పారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల తర్వాత.. ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు దిల్ రాజు చెప్పుకొచ్చారు. అది కూడా ఓ పౌరాణిక సినిమా కావడం విశేషం.
గత రెండు రోజులుగా ఇండస్ట్రీలో కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. 'కేరాఫ్ కంచరపాలెం' ఫేమ్ డైరెక్టర్ వెంకటేష్ మహా పేర్లు ట్రెండ్ అవుతున్నాయి. రీసెంట్ గా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ సినిమాపై వెంకటేష్ మహా చేసిన వ్యాఖ్యలు.. వివాదాలకు దారి తీశాయి. ఇండస్ట్రీలో కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలు ఎలాంటి విజయాలు సాధించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి సినిమాలు తీసిన కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్.. ఏం సాధించాడని అంటే..
దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో 'సలార్' ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. ఈ కాంబినేషన్ లో మూవీ అనౌన్స్ చేసినప్పుడే మూవీపై ప్రభాస్ ఫ్యాన్స్ ఓ అంచనాకి వచ్చేశారు. అప్పటినుండి సలార్ గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇంతలోనే సలార్ ఓ క్రేజీ సెన్సేషన్ క్రియేట్ చేసి వార్తల్లో నిలిచింది.
ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమా 'సలార్'. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ లో అంచనాలు పీక్స్ లోకి చేరుకున్నాయి. ఈ క్రమంలో సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ఉన్న సినిమాలు అన్ని భారీ బడ్జెట్వే. సలార్, ప్రాజెక్ట్ కె, ఆదిపురుష్ ఇలా వరుస భారీ బడ్జెట్, పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నాడు ప్రభాస్. వీటిల్లో సలార్పై ఓ రేంజ్లో అంచనాలు ఉన్నాయి. కారణం కేజీఎఫ్ దర్శకు ప్రశాంత్ నీల్ సలార్ సినిమాకు డైరెక్టర్ కావడంతో.. ఈ సినిమాపై పాన్ ఇండియా రేంజ్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 50 శాతం పూర్తయ్యింది. […]
పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తున్న ఈ తరుణంలో స్టార్ హీరోలకు సంబంధించి ఎలాంటి కొత్త అప్ డేట్ వినిపించినా ఫ్యాన్స్ లో కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. అందులోను పాన్ ఇండియా సినిమాల అప్ డేట్ అయితే అంతే. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతున్న మూవీ గురించి క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. కొరటాల శివతో సినిమా చేశాక ఎన్టీఆర్ ప్రశాంత్ […]
KGF 2: ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించిన సినిమాలలో కేజీఎఫ్ చాప్టర్ 2 ఒకటి. దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యష్ కాంబినేషన్ లో ‘కేజీఎఫ్ చాప్టర్ 1’కి సీక్వెల్ గా రూపొందిన ఈ సినిమా.. ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై వసూళ్ల వర్షం కురిపించింది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మించిన ఈ సినిమా.. బడ్జెట్ కి రెండింతలు లాభాలను తెచ్చిపెట్టి, 2022 హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన జాబితాలో […]
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాస్ యాక్షన్ మూవీ ‘సలార్‘ చేస్తున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అటు డార్లింగ్ ఫ్యాన్స్ లో, ఇటు సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సలార్ మూవీ గురించి మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ పలు క్రేజీ విషయాలు బయటపెట్టారు. సలార్ లో పృథ్వీరాజ్ విలన్ గా నటిస్తున్నాడు. పృథ్వీరాజ్ మాట్లాడుతూ..”రెండేళ్ల క్రితమే […]