మీరు గర్భిణీ స్త్రీలా..? అయితే మీరు ఈ పథకం గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. మాతృ వందన యోజన పథకం కింద గర్భిణీ మహిళలకు కేంద్ర ప్రభుత్వం రూ.5వేలు ఆర్థిక సహాయం అందిస్తోంది. మీరు కూడా ఈ పథకంలో చేరి ఆ ప్రయోజనాలు పొందగలరని మనవి.