తెలంగాణలో రేషన్ అందుకుంటున్న పేద ప్రజలకు శుభవార్త. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు మాసం నుంచి లబ్దిదారులకు పదిహేను కిలోల చొప్పన ఉచిత బియ్యం పంపిణీ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి. అనిల్ కుమార్ తెలిపారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా సంక్షోభం నుంచి లబ్దిదారులకు ఐదు కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉచిత […]