తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రాశి. ఎన్నో సినిమాలలో అద్బుతమైన పాత్రలలో నటిస్తూ మంచి సక్సెస్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.
భారతదేశం గర్వించదగ్గ అతికొద్ది మంది దర్శకుల్లో వివేక్ అగ్నిహోత్రి కూడా ఒకరు. ది కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమాతో ఆయన సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఒక వివాదాస్పదమైన పాయింట్ తో తెరకెక్కిన ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ భారతదేశ వ్యాప్తంగా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది.
ప్రభాస్ అనే ఒక్క పేరు చాలు భారతీయ చిత్ర పరిశ్రమలో సరి కొత్త రికార్డులు సృష్టించడానికి. తెలుగు హీరోగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి పాన్ ఇండియాలోనే నెంబర్ వన్ హీరో లెవెల్లోకి వెళ్లడం ఒక్క ప్రభాస్ కే అలా సాధ్యమైంది.
ప్రస్తుతం రీ రిలీజ్ ల పర్వం నడుస్తోంది. ఇప్పటికే మన హీరోల ఒకప్పటి సినిమాలు మరోసారి థియేటర్స్ లో విడుదలై కలెక్షన్స్ ని రాబడుతున్నాయి. ఈ క్రమంలో ప్రభాస్ నటించిన ఒక సినిమా రీ రిలీజ్ కి సిద్ధమైంది. అది కూడా ప్లాప్ మూవీ. మరి ఆ సినిమా ఏంటి? ఎప్పుడు విడుదలవుతుంది?
ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ సినిమా అనగానే మొదటి నుంచి హైప్ మామూలుగా లేదు. రికార్డ్స్ తిరగరాయడం ఖాయమని జనాలు ఫిక్స్ అయిపోయారు. అయితే రిలీజ్ తర్వాత క్రియేట్ చేయాల్సిన రికార్డులు విడుదలకు ముందే సలార్ మూవీ చేస్తుంది. అదేంటంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అతనంటే పడి చచ్చిపోయే అమ్మాయిలూ ఉన్నారు. ఇక ప్రభాస్ కూడా అభిమానులపై ప్రేమ చూపిస్తా
పరాయి భాషా హారోయిన్లకు అవకాశాలిచ్చేందుకు టాలీవుడ్ ఎప్పుడూ ముందే ఉంటుంది. బీటౌన్ అమ్మాయిలకు,తమిళ, మలయాళ బ్యూటీలకు, కన్నడ కస్తూరీలకు టీ-టౌన్ రెడ్ కార్పెట్ పరస్తూ వస్తుంది. తెలుగు పరిశ్రమను ఏలుతున్న స్టార్ హీరోయిన్లు అందరూ వేర్వేరు పరిశ్రమలకు చెందిన వారే
డైరెక్టర్ మారుతి డాటర్ హియా దాసరి కూడా మంచి టాలెంటెడ్. తను పెయింటింగ్స్ అద్భుతంగా వేస్తుంది. కొడుకేమో మ్యూజిక్, బ్యాండ్స్ అంటూ టాలెంట్ చూపిస్తుంటాడు. హియా పెయింటింగ్స్ వేయడంలో దిట్ట. రీసెంట్గా ఓ ఎగ్జిబిషన్ కూడా కండక్ట్ చేసింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఫ్యాన్స్ ప్రభాస్ సినిమా అప్ డేట్ లకోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ అందించే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.