ఇటీవలే కొందరు నటీమణులు అమ్మలుగా ప్రమోషన్లు పొందారు. ఆ జాబితాలో ప్రముఖ నటి, బిగ్ బాస్ బ్యూటీ ఒకరు చేరారు. శనివారం ఆమె పండంటి మగ బిడ్డకు జన్మిచ్చారు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడిాయాలో వైరల్ అవుతోంది.
నటి మాధవీ లత తన ఫేస్ బుక్ పేజ్ లో షేర్ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. తాను ఓ వ్యక్తితో డేటింగ్ లో ఉన్నాను అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది ఈ ముద్దుగుమ్మ.
ప్రస్తుతం నెట్టింట్లో ఓ సూసైడ్ నోట్ హల్ చల్ చేస్తోంది. ఆ నోట్ రాసింది ఎవరోకాదు.. ఓ స్టార్ హీరోయిన్. నేను ఏ విధంగా చనిపోయినా కారణం అతడే అంటూ సూసైడ్ నోట్ రాసుకొచ్చింది ఆ హీరోయిన్.
బిగ్ బాస్ ఫేమ్ అషూ రెడ్డి నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక రచ్చ చేస్తూనే ఉంటుంది. ఇక తాజాగా ఈ బ్యూటీ ఆస్పత్రిలో చేరిన ఫొటో షేర్ చేసింది. ప్రస్తుతం ఇది వైరలవుతోంది. ఆ వివరాలు..
మనం సంతోషంలో ఉన్నప్పుడు.. అందరూ మన చుట్టూనే ఉంటారు. కానీ కష్టాలు, బాధలు వస్తేనే తెలుస్తుంది మనకు నిజమైన బంధువులు ఎవరో. కష్టాల్లో మనకు అండగా నిలిచిన వారిని ఎన్నటికి మరవకూడదు. ఈ విషయం తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి బాగా తెలుసు. ఇక కష్టాల్లో తమకు అండగా ఉన్న బాలయ్య గొప్ప మనసు గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రసుత్తం ఇది వైరలవుతోంది. ఆ వివరాలు..
గుండెపోటు.. ఈ మధ్య కాలంలో తరచుగా వినిపిస్తోన్న సమస్య. ఐదేళ్ల చిన్నారుల నుంచి 50 ఏళ్ల పైబడిన వారు అనే తేడా లేకుండా గుండె పోటు బాధితులు పెరుగుతున్నారు. అప్పటి వరకు బాగా ఉన్న వాళ్లు.. గుండెపోటు కారణంగా ఉన్నట్లుండి కుప్పకూలుతున్నారు. ఈ క్రమంలో ఓ వైద్యుడి సలహా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తోంది. ఆ వివరాలు..
ఈమధ్య కాలంలో మూవీ షూటింగ్ సెట్లలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్న ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. అయితే అదృష్టం కొద్ది.. ఈ ప్రమాదాల్లో ఎవరు గాయపడటం వంటివి జరగడం లేదు. తాజాగా ఏఆర్ రెహమాన్ కుమారుడు షూటింగ్లో కూడా ఇలాంటి ప్రమాదమే చోటు చేసుకుంది. ఆ వివరాలు..
టీమిండియా స్టార్ క్రికెటర్ పృథ్వీ షా సెల్పీ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. సెల్పీ ఇవ్వలేదని కొందరు వ్యక్తులు షాపై దాడి చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పృథ్వీ షాకు అండగా నిలబడ్డాడు సచిన్ కొడుకు అర్జున్ టెండుల్కర్.
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ నెల రోజుల క్రితం కారు ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్ దాదాపు 40 రోజులుగా ఆస్పత్రి బెడ్ పై చికిత్స తీసుకుంటూనే ఉన్నాడు. ప్రస్తుతం పంత్ ముంబైలోని ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఇక పంత్ మోకాలికి సర్జరీ జరగడంతో.. అతడు తిరిగి మైదానంలో అడుగుపెట్టడానికి కనీసం 6 నెలల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. అయితే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు […]
క్రికెట్ లో సుదీర్ఘకాలం పాటు సేవలందించిన ఆటగాళ్లు.. కొంత కాలం తర్వాత తమ ఆటకు వీడ్కోలు పలకడం సాధారణ విషయమే. ఇక తమ రిటైర్మెంట్ పోస్ట్ లో భావొద్వేగపూరితమైన మాటలను పంచుకుంటుంటారు ఆటగాళ్లు. ఈ క్రమంలోనే తమ కెరీర్ కు అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలుపుతారు. అయితే ఈ రిటైర్మెంట్ కాపీని ఆటగాళ్లు సొంతగా రాసుకుంటారు. కానీ తాజాగా రిటైర్మెంట్ ప్రకటించిన ఓ టీమిండియా క్రికెటర్ వీడ్కోలు కాపీ.. మరో ఆటగాడి రిటైర్మెంట్ కాపీని మక్కీకి […]