తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా ఖమ్మం రాజకీయాల్లో కీలకంగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. తాజాగా ఆ పార్టీలో చేరి నా గొంతు నేను కోసుకోలేనంటూ ఓ పార్టీ ని ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశారు.
భారత రాష్ట్ర సమితి(BRS) సంచలన నిర్ణయం తీసుకుంది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణరావులపై వేటు వేసింది. వారిద్దరిని బీఆర్ఎస్ అధిష్టానం సస్పెండ్ చేసింది.
ప్రస్తుత కాలంలో వివాహం అనేది స్టేటస్కు నిదర్శనంగా మారింది. జీవితంలో ఒక్కసారే జరిగే వేడుక అంటూ… లక్షలు ఖర్చు చేసి అంగరంగ వైభవంగా వివాహ వేడుక నిర్వహిస్తున్నారు. సంగీత్, మెహందీ, ప్రీ వెడ్డింగ్ షూట్ లాంటి సంస్కృతులు ఇప్పుడు మన దగ్గర కూడా వచ్చాయి. సామాన్యులు సైతం ఇందు కోసం లక్షలు వెచ్చిస్తున్నారు. ఇక కోటీశ్వరుల సంగతి అయితే చెప్పక్కర్లేదు. వెడ్డింగ్ కార్డ్ ఇచ్చేటప్పుడే ఖరీదైన బహుమతులు ఇచ్చే వారు ఉన్నారు. ఇక నిశ్చితార్థం, పెళ్లి వేడుక […]