మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు తెలియని సినీ పరిశ్రమ లేదు. టాలీవుడ్ స్థాయిని దేశ విదేశాలకు తీసుకెళ్లిన నటుడు. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో అన్నయ్యగా గూడుకట్టుకున్న యాక్టర్. ఇప్పుడు ఇండస్ట్రీలోకి వస్తున్న చాలా మంది నటీనటులు, టెక్నీషియన్లకు ఆయనొక స్ఫూర్తి.
2024 అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో నేతల్లో కదలికలు మొదలయ్యాయి. పార్టీ తరపున టికెట్ కేటాయింపులపై దృష్టి సారిస్తారు. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ప్రజలకు సేవలు అందించేదుకు ముందుకు వస్తారు. ఓటర్లను ఆకర్షితులను గావించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు.
రాజకీయాలు ఎలాంటి బంధాన్ని అయినా చెడకొట్టేస్తాయి అంటారు. ఈ మధ్య కాలంలో పాలిటిక్స్ చూస్తున్న వారు ఈ విషయాన్ని 100 శాతం అంగీకరిస్తారు. కానీ.., అసెంబ్లీ వేదికగా తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
మహారాష్ట్రలో రాజకీయాలు రోజుకొక మలుపులు తీసుకుంటున్నాయి. గతంలో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేనలో ఓ వర్గం తిరుగుబావుటా ఎగుర వేసింది. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని వర్గం.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి విదితమే.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత జగన్ వేరే పార్టీ పెట్టారు. ఆ సమయంలో ఆయన సోదరి షర్మిల కీలక పాత్ర పోషించారు. జగన్ గెలుపులో తోడు ఉన్న ఆమె ఆ తర్వాత పార్టీకి దూరమయ్యారు. తెలంగాణలో పార్టీ పెట్టారు. అయితే షర్మిల తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో నటుడు, దర్శకుడు, నిర్మాత ప్రియదర్శిని రామ్ వెల్లడించారు.
సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అని తెలిసిందే. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా ఆయన వైసీపీ తరపున పోటీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి.
కడప ఎంపీ, వైసీపీ నేత వైఎస్ అవినాశ్ రెడ్డికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల ఆయన తల్లి శ్రీలక్ష్మి అనారోగ్యానికి గురైన సంగతి విదితమే. ఈ నెల 19 నుంచి కర్నూలులోని విశ్వ భారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్కడి నుండి డిశ్చార్జి చేసి ప్రస్తుతం ఆమెను హైదరాబాద్ తరలించారు.. ఇంతలో
సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక.. మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తీసుకురావడంతో.. అమరావతి ప్రాంత ప్రజల్లో జగన్ మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కానీ ఒక్క నిర్ణయంతో నేడు అక్కడ జగన్ జేజేలు కొట్టించుకుంటున్నారు. ఆ వివరాలు..
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గురించి రాజకీయలపై అవగాహన ఉన్నవారికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నెల్లూరులోనే కాక.. రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పాత్ర వహించిన వ్యక్తి ఆనం. ప్రస్తుతం వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆనం.. వైసీపీ పార్టీపై సంచలన కామెంట్స్ చేశారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 107వ రోజుకి చేరుకుంది. 107వ రోజు పాదయాత్ర ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని దొర్నిపాడు విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.