ప్రతి ఒక్కరి జీవితంలో కష్ట సుఖాలు అనేవి సాధారణంగా వస్తుంటాయి, వెళ్తుంటాయి. బాధలు ఎక్కువైనపుడు తీవ్ర మనోవాధనకు గురవుతుంటారు. బాధలను పంచుకునే వారికోసం ఎదురుచూస్తుంటారు.
60 ఏళ్ల వయసులో తన ప్రియురాలి కోసం ఎవరూ ఊహించని సాహసం చేశాడు ఓ వృద్ధుడు. అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న ప్రియురాలిని తీసుకుని ఇంటి నుంచి పారిపోయాడు. కుటుంబ సభ్యులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినలేదు ఈ ప్రేమ జంట. ఆఖరికి పోలీస్ స్టేషన్నే వివాహ వేదికగా చేసుకుని.. మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఆ వివరాలు..
పెళ్లంటే నూరేళ్ల పంట.. జీవితంలో ఒక్కసారే పెళ్లి చేసుకుంటాం.. ఆ మధుర క్షణాలు జీవితాంతం గుర్తుండిపోయేలా ప్లాన్ చేస్తుంటారు. అందుకే ఈ మద్య ప్రీ వెడ్డింగ్ మొదలు వివాహం అయ్యేవరకు చాలా గ్రాండ్ గా తమ స్థాయికి తగ్గట్టలు ప్లాన్ చేస్తున్నారు. ఇక బారాత్ లో డీజే సౌండ్ తో దుమ్మురేపుతున్నారు.
ఈమధ్యకాలంలో చోటు చేసుకునే కొన్ని సంఘటనలు చూస్తే.. నిజమో.. అబద్దమో అర్థం కాక తల పట్టుకోవాల్సి వస్తోంది. తాజాగా ఓ వింత సంఘటన వెలుగు చూసింది. వివాహిత మహిళ ఒకరు పోలీస్ స్టేషన్కు వెళ్లి.. లవర్తో పెళ్లి చేయాలంటూ రచ్చ రచ్చ చేసింది. ఆ వివరాలు..
దోపిడీ దొంగల నుంచి రక్షణ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్ లోనే దొంగలు పడ్డారు. స్టేషన్ లో ఉన్న రికవరీ సొత్తు అయిన 105 కేజీల వెండి ఆభరణాలు, రూ. 2.05 లక్షల విలువైన నగదు మాయం అయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇటీవల దేశ వ్యాప్తంగా పలు చోట్ల పోలీసులు వేధింపులు తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యలకు పాల్పపడుతున్న విషయం తెలిసిందే. తాము చేయని నేరాలకు పోలీసులు అన్యాయంగా స్టేషన్ లో వేశారని ఆవేదన చెందుతూ బలవన్మరణాలకు పాల్పపడుతున్నారు.