హిండెన్ బర్గ్ రీసెర్చ్ తో అదానీ గ్రూప్ షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. స్టాక్ మార్కెట్ ను విపరీతంగా ప్రభావితం చేసింది. అయితే ఇప్పుడు ఈ వివాదం కళారంగాన్ని సైతం ప్రభావితం చేసింది. ఓ అవార్డు స్పాన్సర్ అదానీ అని తెలిసి ఒక కవయిత్రి ఆ అవార్డు నాకొద్దు అంటూ తిరస్కరించారు.
ఆమెకు మాటలు రావు.. కానీ అక్షరాలతో భావాలను పలికించగలదు. ఆమెకు చేతులు లేవు.. కానీ పదాలు అనే రెక్కలతో విహరించగలదు. మనిషి మంచానికే పరిమితం.. కానీ మనసు లోహ విహంగనం. అక్షరాలు మనిషినే కాదు, మనసును కూడా కదిలిస్తాయని మరోసారి నిరూపించింది సిరిసిల్ల రాజేశ్వరి. కాళ్లతో కవితలు రాసి ఎందరో ప్రముఖుల ప్రశంసలు అందుకున్న రాజేశ్వరి బుధవారం తుదిశ్వాస విడిచింది. అనారోగ్య కారణంగా గత కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటున్న రాజేశ్వరి.. తన అక్షరాలకు సెలవిచ్చింది. ఆమె […]
Lucky Saxena: ప్రముఖ యాంకర్, కవయిత్రి లక్కీ సక్సేనా అలియాస్ నగ్మా బరేల్వి ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం రాత్రి ఇంట్లోని తన గదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఉత్తర ప్రదేశ్, బరేలీ జిల్లాలోని ప్రేమ్ నగర్కు చెందిన లక్కీ సక్సేనా (47) యాంకర్గా, కవయిత్రిగా చాలా ప్రాచూర్యం పొందారు. సంవత్సరం క్రితం రాజా ఖాన్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడారు. ఇక అప్పటినుంచి భర్త ఆమె దగ్గరే ఉంటున్నాడు. ఫ్యామిలీ మొత్తం బ్యాంకేస్ కంటోన్మెంట్లో ఉంటోంది. లక్కీ […]
సాహితీవేత్త, రైటర్, అవధాని డాక్టర్ ఆశావాది ప్రకాశరావు కన్నుమూశారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. అనంతపురం జిల్లా పెనుకొండలోని స్వగృహంలో నిన్న మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. శింగనమల మండలం కొరివిపల్లి గ్రామంలో 1944 ఆగస్టు 2న జన్మించారు. సాహితీవేత్తగా, అవధానిగా కీర్తి గడించిన ప్రకాశరావు… తన 52ఏళ్ల సాహితీ జీవితంలో 50కి పైగా పుస్తకాలు రచించారు. 170కి పైగా అష్టావధానాలు నిర్వహించారు. ఎందరో యువ కవులు, అవధానులను ప్రోత్సహించారు. ఇది చదవండి: చావును చూసొచ్చా: […]
ప్రముఖ కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు అరుదైన గౌరవం లభించింది. 2021 సంవత్సరానికి గానూ కవిత్వ విభాగంలో గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఈ మేరకు కాసేపటి క్రితమే కీలక ప్రకటన వెలువడింది. గోరటి వెంకన్న రచించిన “వల్లంకి తాళం” కవితా సంపుటికి ఈ అవార్డు లభించింది. ఈ అవార్డు కింద ప్రశంసా పత్రంతో పాటు రూ.లక్ష నగదు ప్రోత్సాహకాన్ని అందించనున్నారు. పల్లె ప్రజలు, ప్రకృతి గాయకుడు గోరటి వెంకన్న రేలా రె […]