దేశంలో అన్ క్లైమ్డ్ డిపాజిట్లుగా దాదాపు 35000 కోట్లు బ్యాంకుల్లో ఉన్నాయని వాటిని అకౌంట్ హోల్డర్లకు అందించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా ఓ వెబ్ సైట్ ను తీసుకొచ్చింది. దాని ద్వారా మీ డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు.
డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, పాస్ బుక్, ఏటీఎం విత్ డ్రా ఛార్జీలు, మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకపోతే ఛార్జీలు ఇలా రకరకాల ఛార్జీల పేరుతో బ్యాంకులు ఖాతాదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయి. అయితే తాజాగా మరొక కొత్త రకం ఛార్జీ ఖాతాదారుల మీద పడనుంది. ఏటీఎంలో ఈ తప్పు చేస్తే కనుక ఖాతాదారుల నుంచి పెనాల్టీ వసూలు చేయడం జరుగుతుంది.
'బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవుతాయన్న..' సామెతకు ప్రత్యక్ష ఉదాహరణ ఇతగాడి జీవితం. బ్యాంకులకు వేల కోట్ల ఎగనామం పెట్టి విదేశాలకి పారిపోయిన ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీ ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులలో లాయర్లకు, కోర్టుకు చెల్లించేందుకు డబ్బులు లేక అప్పు కోసం అర్రులు చాస్తున్నాడు.
సాధారణంగా బ్యాంక్ నుంచి లోన్ పొందడం అంటే.. ఎంత కష్టమో.. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొవాలో.. చాలా మందికి అనుభవమే. లోన్ శాంక్షన్ చేయడం కోసం.. అధికారులు.. నెలల తరబడి.. బ్యాంక్ల వెంట తిప్పుకుంటారు. డాక్యుమెంట్స్, కాగితాలు అంటూ.. చాలా హడావుడి చేస్తారు. చదువుకున్న వాళ్లకే బ్యాంక్ రూల్స్ సరిగా అర్థం కావు.. అధికారులతో మాట్లాడాలంటే.. ఇబ్బంది పడతారు. అలాంటిది ఇక మిగతా వారి సంగతి ప్రత్యేకంగా చెప్పాలా. అందుకే ఈ ఇబ్బందులు పడలేక.. చాలా మంది మధ్యవర్తులను […]
బ్యాంకులు తమ వినియోగాదారులను ఆకట్టుకునేందుకు నిత్యం కొత్త కొత్త పథకాలు, ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అలానే కొత్త స్కీమ్ లతో తమ ఖాతాదారుల సంఖ్యను పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తుంటాయి. అలానే ఆయా బ్యాంకులు.. వివిధ రకాల డిపాజిట్లపై వడ్డీ రేట్ల విషయంలో మార్పులు చేస్తుంటాయి. ఇటీవల కొన్ని రోజుల నుంచి ఫిక్స్ డిపాజిట్ల విషయంలో బ్యాంకులు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తమ ఖాతాదారులకు ఆయ బ్యాంకులు శుభవార్తలు చెబుతున్నాయి. కొన్ని రోజుల క్రితం స్టేట్ బ్యాంక్ ఆఫ్ […]
సామాన్యులు, పేద, మధ్యతరగతి ప్రజలు తిని.. తినక.. రూపాయి రూపాయి పోగు చేసి.. బ్యాంకుల్లో దాచుకుంటారు. అక్కడైతేనే తమ డబ్బుకు భద్రత అని భావిస్తారు. కానీ కొందరు బ్యాంక్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి… ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా సుమారు 42 లక్షల రూపాయల నగదు నీటిపాలయ్యింది. విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో.. వారు ఇందుకు బాధ్యులైన వారిని సస్పెండ్ చేశారు. బ్యాంక్ […]
జార్ఖండ్ – బొకారోలో పంజాబ్ నేషనల్ బ్యాంకు మేనేజర్ ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని ఆఫీసుకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఆయన పేరు అరవింద్ కుమార్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్. ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఇప్పడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే సడెన్ గా ఆయన తన భార్య, కొడుకుకు, ఆక్సిజన్ సిలిండర్ వెంట పెట్టుకుని ఆఫీసుకి వచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఎందుకిలా చేశారంటే తనకు లీవ్ అడిగితే ఇవ్వలేదని, మరో […]