కేంద్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వస్తుంది. ముఖ్యంగా మహిళల కోసం పలు రకాల స్కీములు అందుబాటులోకి తీసుకువస్తుంది.
మీరు గర్భిణీ స్త్రీలా..? అయితే మీరు ఈ పథకం గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. మాతృ వందన యోజన పథకం కింద గర్భిణీ మహిళలకు కేంద్ర ప్రభుత్వం రూ.5వేలు ఆర్థిక సహాయం అందిస్తోంది. మీరు కూడా ఈ పథకంలో చేరి ఆ ప్రయోజనాలు పొందగలరని మనవి.