రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పీఎం కిసాన్ నిధుల విడుదల గురించిన అంశంపై కేంద్రం కీలక సమాచారాన్ని అందించింది.
పోటీలో నెగ్గి నగదు బహుమతి పొందాలనుకుంటున్నారా అయితే ఈ అద్భుత అవకాశం మీ కోసమే. ఎందుకంటే ఈ పోటీలో గెలిస్తే.. మీ ఖాతాలోకి రూ. 11 వేలు వచ్చి చేరుతాయి. ఇంతకు ఈ పోటీ ఎవరూ నిర్వహిస్తున్నారూ అంటే స్వయానా కేంద్ర ప్రభుత్వమే.
రైతుల సంక్షేమం కోసం, రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికీ కొత్త కొత్త పథకాలను తీసుకొస్తూనే ఉన్నారు. తాజాగా రైతుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. కొందరు రైతుల ఖాతాల్లో ఒకేసారి రూ.4 వేలు జమ చేయనున్నట్లు తెలుస్తోంది.
రైతులకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. అన్నదాతల ఖాతాల్లో 4 వేలు జమకానున్నాయి. అయితే అందరికి కాదు.. కొందరు రైతులు మాత్రమే 4 వేల రూపాయలు పొందగలరు. ఎందుకు అంటే..
రైతన్నల్లారా పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి ముఖ్య అలెర్ట్ అందుతోంది గమనించగలరు. కేంద్రం చెప్పిన ఇన్స్ట్రుక్షన్స్ ఫాలో అయి రూ.2,000 మీ ఖాతాలో వేసుకోండి. లేనియెడల నష్టపోవాల్సి ఉంటుంది.
అన్నదాతలు ప్రతి ఏడాది రూ.42 వేలు పొందే వెసులుబాటు ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం గురించి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాల్సిందే.
కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తోన్న పీఎం కిసాన్ 13వ విడత డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఈ నిధులను విడుదల చేశారు. అర్హులైన 8 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 16,800 కోట్లు జమ చేశారు. లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. అదెలా అన్నది కింద సమాచారాన్ని చదవండి.
‘రైతే.. రాజు..‘ ఈ నానుడి ఎలా వచ్చిందో తెలియదు కానీ ,ఈ భూమి మీద జీతం లేకుండా, స్వార్థం లేకుండా, జీవితాంతం కష్టపడేవాడు ఎవరైనా ఉన్నారంటే ఆది ఒక రైతు మాత్రమే. పంట వేసింది మొదలు.. అది చేతికొచ్చే దాకా.. అహర్నిశలు దానికోసమే పాటు పడే వ్యక్తి. అలాంటి అన్నదాతకు కష్టాల్లో తోడుండడం కోసం.. కేంద్ర ప్రభుత్వం.. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అను పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద ఏటా రూ. 6,000 […]
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ యోజన ఒకటి. దేశంలో అన్నదాతలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో ఈ పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కింది ప్రతి ఏటా రైతులకు రూ. 6 వేలను పెట్టుబడి సాయంగా అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో అంటే నాలుగు నెలలకు ఒక్కసారి రూ.2 వేల చొప్పున అన్నదాతల ఖాతాల్లో జమా చేస్తారు. దీనికోసం వేలాది కోట్ల రూపాయలను ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయించి.. […]
కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పిఎం కిసాన్ యోజన‘లో అన్నదాతల సంఖ్య 10 కోట్లు దాటింది. 2019 ప్రారంభంలో 3.16 కోట్లుగా ఉన్న ఈ సంఖ్య 2022 నాటికి మూడింతలు పెరిగింది. దీనంతటికి కారణం.. ఈ పథకంలో ఉన్న లొసుగులే అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ విషయంపై సంబంధిత మంత్రిత్వ శాఖ కూడా స్పదించింది. అనర్హుల ఏరివేతకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించింది. ఈ పథకం కింద రైతులకు ఏటా రూ. 6,000 […]