ఇటీవలే తాను తల్లి కాబోతున్నానంటూ చిన్నారి డ్రెస్ తో సోషల్ మీడియాలో వెల్లడించింది గోవా బ్యూటీ ఇలియానా. తాజాగా బేబి బంప్ వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో చైల్డ్హుడ్ పిక్ ట్రెండ్ నడుస్తోంది. సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోలు మాత్రమే కాక.. స్టార్ కిడ్స్ ఫొటోలు కూడా తెగ వైరలవుతున్నాయి. ఇక తాజాగా ఓ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మరి ఇంతకు ఆ కుర్రాడు ఎవరు అంటే..
రంజాన్ మాసంలో హైదరాబాద్, చార్మినార్ వద్ద నైట్ బజార్ నడుస్తుంది. రంగురంగుల బట్టలు, గాజుల గలగలలు, రకరకాల ఆహార పదార్థాలతో పాటుగా హలీం తింటూ నైట్ బజార్ని ఎంజాయ్ చేస్తారు నగర వాసులు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ భార్య కూడా నైట్ బజార్లో సందడి చేశారు. ఆ వివరాలు..
పంజాబ్-గుజరాత్ జట్ల మధ్య గురువారం రాత్రి మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా, శిఖర్ ధావన్ ల మధ్య ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
సోమవారం లక్నో సూపర్ జెయింట్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం ఓ అరుదైన దృశ్యం కనిపించింది. ఆ దృశ్యం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
దర్శకుడు మారుతి తన సొంతూరు అయినటువంటి మచిలీపట్నంలో సందడి చేస్తూ కనిపించారు. ఇక తన చిన్నతనంలో కటింగ్ చేసిన బార్బర్ ఇప్పటికీ కూడా ఆ ఊరిలో అదే వృత్తిని కొనసాగిస్తుండటంతో.. ఆశ్చర్యపోయాడు. మరి ఈ 100 ఏళ్ల బార్బర్ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లు అర్జున్ బర్త్డే నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని.. పుష్ప-2 నుంచి టీజర్ను రిలీజ్ చేశారు. దీనితో పాటు బన్నీ తన ట్విట్టర్లో పుష్ప2 ది రూల్ బిగిన్స్ అంటూ షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. గంగమ్మ తల్లి గెటప్లో పుష్పరాజ్ విశ్వరూపం చూపాడు. మరి ఆ తల్లి చరిత్ర ఏంటి వంటి వివరాలు..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో ఫ్యాన్స్ కు పునకాలు తెప్పిస్తోంది. ఈ సీన్ థియేటర్లు దద్దరిల్లే సీన్ అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. అయితే పుష్పరాజ్ ఇలా అవతారం ఎత్తడానికి వెనక ఓ కథ ఉంది. ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అంబానీ ఇంట ఏ ఫంక్షన్ జరిగినా.. దాని గురించి దేశవ్యాప్తంగా చర్చించుకుంటారు. ఎంతో ఆడంబరంగా, అట్టహాసంగా నిర్వహిస్తారు. దేశంలోని సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన టాప్ సెలబ్రిటీలంతా అంబానీ ఇంట ఫంక్షన్లో సందడి చేస్తారు. ఇక తాజాగా ఎన్ఎంసీసీ ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఓ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..
కారు ప్రమాదం కారణంగా IPLతో సహా.. కీలక టోర్నీలన్నింటికి దూరం అయ్యాడు ఈ స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్. ఇక తాజాగా ప్రారంభం అయిన ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడుతోంది. ఈ మ్యాచ్ లో పంత్ పై తమకు ఉన్న ప్రేమను చాటుకుంది ఢిల్లీ జట్టు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.