భారత పేసర్ మహమ్మద్ షమీ నిప్పులు చెరిగాడు. పదునైన బంతులతో ఢిల్లీ బ్యార్లట్లకు చెమటలు పట్టించాడు. అతని ధాటికి సగం మంది ఢిల్లీ బ్యాటర్లు.. పవర్ ప్లే ముగిసేలోపే పెవిలియన్ చేరిపోయారు. దీంతో బ్యాటర్ల మెరుపులు లేకపోవడంతో ప్రేక్షకులు స్టేడియంలో దిగాలుగా కూర్చున్నారు.