పెట్రోల్ పంప్లో పనిచేస్తున్న ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టి దాడికి పాల్పడింది ఓ యువతి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హర్దోయ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇటీవల ఆర్బీఐ రూ.2 వేల నోట్లు రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రజలకు రెండు వేల నోట్లు మార్చే విషయంలో నానా ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల వద్ద క్యూలు కడుతున్నారు.
దేశ ప్రజలకి షాకిస్తూ రూ. 2 వేల నోటును ఉప సంహరింటుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ నోటు పుణ్యమా అని కొన్ని విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి
మన దేశంలో ప్రభుత్వం నుంచి అందే ఉచిత సర్వీస్లు ఏవి జనాలకు సరిగా చేరవు. గవర్నమెంట్ ఆస్పత్రులు, స్కూల్స్లో సర్వీసులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉచితం అంటే మన దగ్గర అంత లోకువ. వాటి సంగతి పక్కకు పెడితే.. పెట్రోల్ బంకుల్లో కొన్ని ఉచిత సర్వీస్లు ఉన్నాయనే విషయం మీకు తెలుసా..
ప్రతి ఒక్కరికి జీవితంలో ఎన్నో కోరికలు ఉంటాయి. కొందరు మంచి ఉద్యోగంతో మంచి జీతం పొందాలని కోరుకుంటారు. ఇంకొందరు సొంతంగా వ్యాపారం ప్రారంభించి.. సమాజంలో ఓ గొప్ప బిజినెస్ మెన్ గా మారాలని భావిస్తారు. అలాంటి వారిలో ఎవరైన పెట్రోల్ బంక్ వ్యాపారం చేయాలనుకుంటున్నారా?. పెట్రోల్ బంక్ బిజినెస్ లో వచ్చే ఆదాయం తెలిస్తే మీరు షాకవుతారు.
నేటి సమాజంలో కొందరు యువకులు ఘోరాలకు పాల్పడుతున్నారు. అబ్దులాపూర్ మెట్ లో స్నేహితుడిని చంపిన ఘటనే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. తాజాగా అలాంటి ఘోరమైన ఘటన మరొకటి చోటుచేసుకుంది. కార్డు బదులు డబ్బులు ఇవ్వండి అని అడిగినందుకు ఓ వ్యక్తిని ముగ్గురు యువకులు కొట్టి చంపేశారు.
ఓ బైక్ ఏకంగా పెట్రోల్ బంక్ లోనే పేలింది. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో ఆ మంటల్లో బైక్ నడుపుతున్న యువకుడు సజీవదహనమయ్యాడు. దీనికి సంబంధించిన భయంకరమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.
ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను కేంద్ర సర్కార్ నిషేధించిన సంగతి తెలిసిందే. జూలై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ, అమ్మకం, వినియోగాన్ని నిషేధించింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా దేశాన్ని తీర్చిదిద్దే క్రమంలో చేపట్టిన చర్యల్లో భాగంగా ప్లాస్టిక్ వ్యర్థాలు, నిర్వహణ సవరణకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. ఈ క్రమంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వివిధ రాష్ట్రాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. కొందరు వ్యాపారులు అయితే ప్లాస్టిక్ […]
దేశంలో పెట్రోల్ రేటు ఆయా రాష్ట్రాలను బట్టి 100 నుంచి 120 రూపాయల మధ్య ఉంది. మరి ఇలాంటి సమయంలో రూపాయికే లీటర్ పెట్రోల్ అంటే ఎలా ఉంటుంది. మనిషి వారం రోజుల ఏమి తినకుండా ఉన్నప్పుడు.. బిర్యానీ ఫ్రీ గా పెడుతున్నారంటే మన ఆకలి ఎలా ఉంటది.. అబ్బా చాలురా దేవుడా అనుకుంటాం కదా. తాజాగా.. మహారాష్ట్రలోని సోలాపూర్ లో ఓ పెట్రోల్ బంకులో రూపాయికే లీటర్ పెట్రోల్ పోయడంతో వాహనదారులు పోటెత్తారు. పూర్తి వివరాల్లోకి […]
పెట్రోల్ రేట్లు భరించలేక మన బాధల్లో మనముంటే.. బంకు యజమానులు మాత్రం వారి పనుల్లో వాళ్లు బిజీగా ఉంటున్నారు. ఇప్పటివరకు మనం చూసిన పెట్రోల్ బంకు మోసాలు ఒక లెక్క..ఇది మరో లెక్క. పెట్రోల్ కొట్టమని ఒక 200 రూపాయలు అక్కడున్న సిబ్బంది చేతిలో పెట్టాం.. అతను మెషిన్ లో 200 ఎంటర్ చేశాడు. ఇక్కడివరకు బాగానే ఉంది. నెక్స్ట్ చేయాల్సింది ఏంటి..? పెట్రోల్ పోయాల్సిన పిస్టన్ తీసి మన వాహనంలో పెట్టి.. పిస్టన్ స్టార్ట్ చేస్తే.. […]