ఈ మద్య కొంతమంది డబ్బు కోసం ఎంతటి నీచమైన పనికైనా సిద్దపడుతున్నారు. సొంత, పరాయి అనే తేడా లేకుండా డబ్బుకోసం ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. బంధాలు, బంధుత్వాలు మర్చిపోతున్నారు. సొంతవారినే మోసం చేస్తూ అవసరమైతే చంపడానికైనా సిద్దపడుతున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. పాదయాత్ర నేటితో 55వ రోజుకి చేరుకుంది. 55వ రోజు పాదయాత్ర పెనుకొండ నియోజకవర్గంలోని హరిపురం సమీపంలోని విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 54వ రోజుకి చేరుకుంది. 54వ రోజు పాదయాత్ర పెనుకొండ నియోజకవర్గంలోని నలగొండ్రాయపల్లి విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 53వ రోజుకి చేరుకుంది. 53వ రోజు పాదయాత్ర పెనుకొండ నియోజకవర్గంలోని రెడ్డి చెరువు విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 52వ రోజుకి చేరుకుంది. 52వ రోజు పాదయాత్ర పెనుకొండ నియోజకవర్గంలోని రెడ్డి చెరువు విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
2024 ఏపీ ఎన్నికల్లో 175 సీట్లే లక్ష్యంగా వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పనిచేయాలంటూ సీఎం జగన్ దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. ప్రజలకు చేరువయ్యేందుకు, వారి సమస్యలు తెలుసుకునేందుకు.. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ పేరుతో కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రి తమ నియోజకవర్గాల్లో కలియ తిరుగుతూ ప్రజా సమస్యలను, ప్రభుత్వంపై అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలో.. ప్రజలను […]