దేశంలో ఎంత అభివృద్ది చెందినా.. ఇప్పటికీ కొన్ని మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాల ప్రజలు సరైన రవాణా వసతులు లేక కష్టాలు పడుతూనే ఉన్నారు. ఓట్ల ముందు నేతలు ఎన్నో హామీలు ఇచ్చినా.. తీరా గెల్చిన తర్వాత అటు ముఖం చూడరని బాధితులు తమ బాధ వ్యక్తపరుస్తున్నారు.
ఈ మధ్యకాలంలో అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కే వారి సంఖ్య బాగా పెరిగింది. కష్టపడి పని చేసి సంపాదించడం చేత కాక.. అక్రమ మార్గంలో డబ్బులను సంపాదిస్తున్నారు. మరికొందరు అయితే అర్హత లేకున్న ప్రభుత్వ పథకాలను పొందుతున్నారు. ఈ అవినీతి మార్గంలో మహిళ కూడా ఉన్నారు. తాజాగా ఓ మహిళ ఘనకార్యం చేసింది.
ప్రభుత్వం నుండి అందాల్సిన పథకాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటారు లబ్దిదారులు. అన్ని తనిఖీలు అయ్యి చేతికి అందుతున్న సమయంలో ఉన్నతాధికారుల జాప్యం వారికి తలనొప్పులు తెచ్చి పెడుతుంది. అదే వృద్ధ దంపతుల విషయంలో జరిగింది. దీంతో వారేంచేశారంటే..?
ఈరోజుల్లో ముసలివారు, దివ్యాంగులు, వితంతువులకు పింఛను డబ్బులు ఎంత కీలకంగా మారాయో తెలిసిందే. అయితే అలాంటి పింఛను సొమ్మును పంచాల్సిన ఓ వాలంటీరు.. ఆ డబ్బులతో ఉడాయించడం హాట్ టాపిక్గా మారింది.
ఆంధ్రప్రదేశ్లో పెన్షన్, రేషన్ తీసుకునే వారికి ముఖ్యమైన అలర్ట్. ఈ విషయం తెలుసుకోకపోతే ఇబ్బంది తప్పదు. ప్రస్తుతం ఏపీలో పెన్షన్, రేషన్ ఇంటికే వచ్చి అందజేస్తున్నారు. అయితే శనివారం అనగా ఏప్రిల్ 8న దీనికి బ్రేక్ పడనుంది. కారణం ఏంటంటే..
ప్రభుత్వాలు ప్రజలకు వివిధ రకాల సంక్షేమ పథకాలను అందిస్తుంటాయి. అన్ని వర్గాల ప్రజలు.. వారి వారి అర్హతను బట్టి వివిధ రకాల లబ్ధి పొందుతుంటారు. అయితే ప్రభుత్వాన్ని మోసం చేస్తూ అనర్హులు కూడా లబ్ధిపొందుతుంటారు. తాజాగా ఓ మహిళ ప్రభుత్వాన్ని మోసం చేసి 15 ఏళ్ల పాటు పింఛన్ పొందింది. చివరకు ఓ చిన్న తప్పుతో అడ్డంగా దొరికిపోయింది.
మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. ఆంధ్రప్రదేశ్లో ఫించన్ పంపిణీ చాలా మెరుగ్గా ఉంది. స్వయంగా వలంటీర్లే ఇంటికి వచ్చి.. ఫించన్ అందించి వెళ్తారు. ప్రతి నెల 1న ఫించన్ తప్పకుండా ఇస్తారు. అయితే ఏప్రిల్ నెలలో మాత్రం ఫస్ట్కు ఫించన్ ఇవ్వడం లేదంట. ఎందుకు అంటే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పెన్షన్దారులకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం ఉన్న పెన్షన్ అమౌంట్ను పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. పెన్షన్ అమౌంట్ను 3 వేల రూపాయలకు పెంచుతున్నట్లు తెలిపారు.
రిటైర్మెంట్ సమయంలో అధిక పెన్షన్ కావాలనుకునేవారికి ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ చెప్పింది. అధిక పెన్షన్ కి దరఖాస్తు చేసుకునే గడువు తేదీని పెంచడమే కాకుండా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే ప్రక్రియను అద్నుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.
ఏదైనా సమస్య తన దృష్టికి వస్తే వెంటనే సానుకూలంగా స్పందించి.. సమస్యను పరిష్కరిస్తారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. తాజాగా వాలంటీర్లు తీసుకువచ్చిన ఓ సమస్యపై సానుకూలంగా స్పందించారు సీఎం జగన్. ఆ వివరాలు..