మనిషికి శరీర అవయవాల్లో ముఖ్యమైనవి ఏవైనా ఉంటే అది హృదయం. ఎందుకంటే మనిషి ఎన్నో రకాలుగా హృదయంతో స్పందిస్తుంటారు.. ఇది చాలా సున్నితమైనది. అందుకే ఎంతోమంది కవులు హృదయంపై పాటలు, కవితలు రాస్తుంటారు.
ప్రభుత్వ ఆసుపత్రులన్న పేరుకే గానీ రోగులను పట్టించుకునే వారే ఉండరు. వైద్యం కోసం వెళ్లిన రోగిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లడానికి స్ట్రెచర్ లేక కాళ్ళు పట్టుకుని లాక్కెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఒక రాజకీయ నేత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నిండు ప్రాణం పోయింది. అయినా ఆ నాయకుడు కనీసం పశ్చాత్తాపం చెందలేదు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు..
దేవుడు మనకు ప్రాణాలు పోస్తే.. ఏ ప్రమాదం వచ్చినా ఆ ప్రాణాలు రక్షించేది వైద్యులు. అందుకే వైద్యో నారాయణో హరీ అంటారు మన పెద్దలు. దేవుడి తర్వాత అంతగొప్ప స్థానాన్ని మనం వైద్యులకే ఇస్తుంటాం. కానీ ఈ మద్య వైద్య వృత్తికే కలంకం తెచ్చే సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
వైద్య వృత్తిలో ఉన్నవారిని దేవుళ్లతో సమానంగా చూస్తారు.. దేవుడు మనకు ఆయువు ఇస్తే.. దానికి తిరిగి ప్రాణం పోసే శక్తి వైద్యులకే ఉంది. అందుకే వైద్యో నారాయణో హరీ అని దేవుడితో పోలుస్తుంటారు.
రాజకీయ నాయకుల దృష్టిలో సామాన్య ప్రజలు అంటే కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే గుర్తుకు వచ్చే ఓటర్లు. ఎన్నికల వేళ జనాలు చుట్టూ తిరిగామా.. గెలిచామా.. ఇక చాలు. ఆ తర్వాత జనాలు ఏమైపోయినా వారికి పట్టదు. కానీ కొందరు నేతలు మాత్రం ప్రజల పట్ల ప్రేమను, తమను గెలిపించినందుకు కృతజ్ఞత కలిగి ఉంటారు. ఇక ప్రజలకు కష్టం వస్తే ఆదుకోవడానికి ముందుకు వస్తారు. తాజాగా ఓ సీఎం.. పేషెంట్ కోసం తన చాపర్ పంపి మంచి మనసు చాటుకున్నారు. మరి ఎవరా సీఎం అంటే..
విద్య, వైద్యం ఈ రెండూ ఉచితంగా అందించిన నాడే.. ఈ దేశం అభివృద్ధి చెందినట్టు. చదువు అందరికీ అందకపోతే సమాజానికి వెలుగును చూపించే ప్రతిభావంతులు చీకట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. అలానే వైద్యం అందరికీ అందకపోతే వెనకబడినట్టే అని మనం ఒప్పుకోవాల్సి వస్తుంది. ప్రాణం అనేది వెల కట్టలేనిది. మనిషిని బతికించగలిగే అవకాశం ఉండి కూడా బతికించే ప్రయత్నం చేయకపోతే ఈ సాంకేతికత, అభివృద్ధి ఇవన్నీ ఎన్ని ఉన్నా, ఎంత ఉన్నా వృధానే. పల్లెటూర్లలోకి స్మార్ట్ ఫోన్ వెళ్లినంతగా […]
దేశంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎన్నో మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నామని.. కార్పోరేట్ హాస్పిటల్స్ కి ధీటుగా తీర్చి దిద్దామని ప్రభుత్వం చెబుతుంది. కానీ కొన్ని ఆసుపత్రుల్లో సరైన వసతులు లేక.. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. కొన్ని చోట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో రోగులు చనిపోయిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇక మృత దేహాలను తరలించేందుకు అంబులెన్స్ లేకపోవడం, […]
ప్రపంచం సాంకేతిక రంగంలో ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తుంది. చనిపోయిన మనిషిని బతికించడం తప్ప వైద్యశాస్త్రంలో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. అయినా కూడా మన దేశంలో మూఢ నమ్మకాల జాఢ్యం కొనసాగుతూనే ఉంది. క్షుద్రపూజల పేరుతో జనాలను ఇంకా మోసం చేస్తూనే ఉన్నారు. కొంత మంది దొంగబాబాలు, స్వామీజీలు మనుషుల బలహీనతను క్యాష్ చేసుకుంటున్నారు. దీర్ఘరోగాలను నయం చేస్తామని.. ఆకస్మిక ధనలాభం కలిగేలా చేస్తామని.. ఇంట్లో దుష్ఠశక్తి దాగి ఉంది తరిమికొడతామని ఎన్నో రకాలుగా దొంగస్వామీజీలు […]
Crime News: ఆత్మహత్యకు ప్రయత్నించి ఆసుపత్రిలో చేరిన ఓ వ్యక్తికి ఆసుపత్రి సిబ్బంది నరకం చూపించారు. లక్షల రూపాయల బిల్లు వేయటమే కాదు.. కట్టలేను అన్నందుకు చీకటి గదిలో బంధించి నరకం చూపించారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరులోని కెంగేరికి చెందిన సుజయ్ కొద్దిరోజుల క్రితం ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో కుటుంబసభ్యులు అతడ్ని ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స తర్వాత సుజయ్ కోలుకున్నాడు. ఇంటికి […]