భారత్తో అహ్మాదాబాద్లో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఆస్ట్రేలియా ఆటగాళ్లు చేతికి నల్లబ్యాడ్జీలు ధరించి ఆడుతున్నారు. తొలి రోజు మామూలుగానే ఆడిన వాళ్లు రెండో రోజు అవి ధరించేందుకు కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆస్ట్రేలియా కెప్టెన్, స్టార్ క్రికెటర్ ప్యాట్ కమిన్స్ ఇంట్లో విషాదం నెలకొంది. దీంతో నాలుగో టెస్టులో ఆసీస్ ఆటగాళ్ల నల్ల బ్యాండ్స్ ధరించారు. ఇంతకీ కమిన్స్ ఇంట్లో ఎవరు చనిపోయారు?
భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ సిరీస్కు కూడా ఆసీస్కు ఆటగాళ్ల గైర్హాజరీ ముప్పు తప్పేలా లేదు.
తల్లి అనారోగ్యంతో ఉంటే ఏ బిడ్డైనా మనశ్శాంతిలో ఎలా ఉండగలడు. అతను ఎంత గొప్పోడైనా, ఏ స్థాయిలో ఉన్నా.. తల్లి ఆస్పత్రిలో ఉంటే మనిషి మనిషలా ఉండలేడు.. తల్లి పక్కనే ఉంటే కాస్త మనసుకు కాస్త కుదుటగా ఉంటుంది. ప్రస్తుతం ఆసీస్ కెప్టెన్ కమ్మిన్స్ పరిస్థితి కూడా ఇదే..
ఇప్పటికే తొలి రెండు టెస్టుల్లో చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా.. వైట్ వాష్ను తప్పించుకోవాలని చూస్తున్న తరుణంలో ఆ జట్టుకు దెబ్బమీద దెబ్బ పడుతోంది. తాజా కెప్టెన్ కమిన్స్ మూడో టెస్టుకు దూరం అయ్యాడు. ఎందుకంటే..
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య మరో రెండు టెస్టు మ్యాచ్లు, ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్ ఉండగా.. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్వదేశానికి వెళ్లిపోయాడు.
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు తగలరాని చోట బాల్ బలంగా తగిలింది. అది కూడా ఇన్నింగ్స్ ఆరంభంలోనే తగలడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళన చెందారు. రోహిత్ లాంటి ప్లేయర్ తొలి ఇన్నింగ్స్లో ఆడటం చాలా కీలకం.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగపూర్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇక మ్యాచ్ అనంతరం ఓటమిపై స్పందించాడు ఆసిస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్. మా ఓటమికి అదే కారణం అంటూ చెప్పుకొచ్చాడు ఆసిస్ సారథి.
‘చటేశ్వర్ పుజారా‘ ఈ పేరు చెప్పాగానే అందరకి గుర్తొచ్చేది.. అతని ఢిఫెన్సివ్ ఆటతీరు. ఒక్కో బంతిని డిఫెన్స్ చేస్తూ.. ఓవర్లకు ఓవర్లు కరిగించడంతో.. బౌలర్లకు విసుగుపుట్టించడంలో ఇతని తర్వాతే ఎవరైనా. తొలి సింగిల్ తీయడానికి 50కి పైగా బంతులు ఆడిన సందర్భాలు ఉన్నాయి. భారత మాజీ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ తర్వాత ఆ రేంజ్లో జిడ్డు బ్యాటింగ్తో టెస్టు క్రికెట్లో ‘నయా వాల్’గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లు ఎవరైనా.. ఎన్ని వణికించే బంతులు విసిరినా వికెట్లకు […]
ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్ లో ఉంది సౌతాఫ్రికా. మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి రెండు టెస్ట్ లను గెలుచుకుని సిరీస్ ను కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా. అదే ఊపులో మూడో టెస్ట్ ను కూడా గెలుచుకోవాలని చూస్తోంది. తాజాగా జరుగుతున్న సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ను 475 పరుగులకు డిక్లేర్డ్ ఇచ్చింది. ఆసిస్ స్టార్ ఓపెనర్ వార్నర్ విఫలం అయినా.. మరో ఓపెనర్ […]