మనిషిని మృత్యువు ఎప్పుడు ఎలా వెంటాడుతుందో తెలియదు.. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరుస గుండెపోటు మరణాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. అప్పటి వరకు మనతో కూల్ గా మాట్లాడిన వారు హఠాత్తుగా ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు. ఆస్పత్రికి తీసుకు వెళ్లేలోపే మరణిస్తున్నారు.
ఇటీవల సినీ ఇండస్ట్రీలో ఎన్నో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సినీ నటులు, దర్శక, నిర్మాతలు ఇంతర సాంకేతిక రంగాలకు చెందిన ప్రముఖులు కన్నుమూస్తున్నారు. కారణాలు ఏవైనా తాము ఎంతగానే అభిమానించేవారు ఇక లేరు అన్న విషయం తెలుసుకొని అభిమానులు శోకసంద్రంలో మునిగిపోతున్నారు.
ఇండస్ట్రీలో వరుస మరణాలు సినీ ప్రేక్షకులను, అభిమానులను కుదిపేస్తున్నాయి. ఇటీవల ప్రముఖ నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ మృతిచెందిన వార్తను మరువకముందే ఇండస్ట్రీలో మరో విషాద వార్త బయటకు వచ్చింది. ప్రముఖ బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ కుటుంబంలో విషాదం నెలకొంది.
సినీ ఇండస్ట్రీలో విషాదాలకు బ్రేక్ పడడం లేదు. గత కొన్ని నెలల నుంచి దిగ్గజ నటులను, ప్రముఖులను కోల్పోతూ వస్తుంది. ఇప్పటికే ఈ నెలలో కె విశ్వనాథ్, తారకరత్నల మరణాలను మరువక ముందే మరో విషాదం నెలకొంది.
టాలీవుడ్ లేడీ కమెడియన్స్ లో ఒకరైన గీతా సింగ్ ప్రేక్షకులకు సుపరిచితమే. ఆమెకు సంబంధించి ఓ విషాద వార్త వెలుగులోకి వచ్చింది. తాజాగా కర్ణాటకలో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. కియా కారులో ప్రయాణిస్తున్న నలుగురు యాక్సిడెంట్ లో చనిపోయారు. ఈ ఘటనలో చనిపోయింది గీతాసింగ్ పెద్ద కుమారుడు అని సమాచారం.
గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. స్టార్ నటులు, దర్శక, నిర్మాతలు కన్నుమూయడంతో వారి కుటుంబంలోనే కాదు.. అభిమానులు సైతం శోకసంద్రంలో మునిగిపోతున్నారు.
చిత్రపరిశ్రమను వరుస విషాదాలు కుదిపేస్తున్నాయి. ప్రముఖుల మరణ వార్తలను మరువకముందే ఒక్కొక్కరుగా సీనియర్ యాక్టర్స్ దూరం అవ్వడం అనేది ప్రేక్షకులను కంగారు పెడుతోంది. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు జావేద్ ఖాన్ అమ్రోహీ కన్నుమూశారు.
34 ఏళ్ల వయసులోనే ఆ నటుడు ఇంట్లో శవమై కనిపించడం ఒక్కసారిగా అందరినీ షాక్ లో నెట్టేసింది. హాలీవుడ్ హైట్స్, "డేస్ ఆఫ్ అవర్ లైవ్స్" లాంటి పాపులర్ సినిమాలలో తాను పోషించిన పాత్రలతో పాపులారిటీ సంపాదించుకున్నాడు.
సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఒక్కొక్కరిగా తమ కుటుంబ సభ్యులను అనాథలను చేసి వెళ్లిపోతున్నారు. గత ఏడాది తెలుగు సినీ దిగ్గజాలు కృష్ణం రాజు, సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ, జమున మరణంతో విషాదంలో మునిగిన టాలీవుడ్ కి కళాతపస్వి కె. విశ్వనాథ్ మృతి తీవ్రంగా కలచివేసింది. ఆయన లేరన్న సంఘటన నుంచి తేరుకోకముందే ప్రముఖ నేపథ్య గాయని వాణి జయరాం అనుమానాస్పదంగా మృతి చెందారు. వాణి […]
టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సినీ రంగానికి చెందిన ప్రముఖులంతా ముందుగానే ఒక మాట అనుకుని వెళ్లినట్టు వెళ్లిపోతున్నారు. రెండు రోజుల క్రితమే సీనియర్ దర్శకుడు సాగర్, కళాతపస్వి కె. విశ్వనాథ్ మృతి చెందగా.. ఇవాళ చెన్నైలో గాయని వాణీ జయరాం కన్ను మూశారు. వీరి మరణ వార్తలను మరువకముందే మరొక చేదు వార్త ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రముఖ నిర్మాత శనివారం కన్నుమూశారు. ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి వంటి హీరోలతో […]