ఢీల్లీ మెట్రో ట్రైన్ లో ఇటీవల ప్రయాణికులు చేస్తున్న పిచ్చి చేష్టలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. డ్యాన్స్ రీల్, ముద్దూ ముచ్చట్లు.. కొట్టుకోవడం ఇలా ఎన్నో జరుగుతున్నాయి.
మెట్రో ట్రైన్స్ లో ఈ మద్యకాలంలో పలు విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మెట్రో స్టేషన్ లో డ్యాన్స్ చేయడం, ట్రైన్ లోపల కొన్ని జంటలు అసభ్యంగా ప్రవర్తించడం చూస్తున్నాం.
గత కొంతకాలంగా దేశంలో వరుసగా రైలు ప్రమాదాలు ప్రజల్లో తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఒడిశాలోని బాలసోర్ జిల్లాలో జరిగి మూడు రైళ్ల ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే.
ఈ మద్య కాలంలో దేశ వ్యాప్తంగా పలు చోట్ల రైలు ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. సాంకేతిక లోపాలు తలెత్తడం వల్ల కొన్ని, కొంతమంది ఆకతాయిలు, సంఘ విద్రోహ శక్తులు పట్టాలు తొలగించడం లాంటివి చేయడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
ఈ మద్య కాలంలో పలు చోట్ల విమాన ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. కొన్నిసార్లు విమానంలో ప్రయాణం చేసే ప్యాసింజర్లు అతిగా ప్రవర్తిస్తు ఎదుటివారిపై దాడులు చేయడం.. డోర్ ఓపెన్ చేసే ప్రయత్నాలు చేయడం లాంటివి జరుగుతున్నాయి.
నిత్యం ప్రయాణికుల రద్దీతో భారతీయ రైళ్లు ఎప్పుడు కూడా ఫుల్ అయిపోయి ఉంటాయి. అర్జెంటుగా మనం ప్రయాణించాల్సి వచ్చినప్పుడు టికెట్ బుక్ చేస్తే బుకింగ్ అవ్వడం చాలా కష్టం. మరి అలాంటి సమయాల్లో హెచ్ ఒ కోటా ద్వారా టికెట్ కన్ఫామ్ చేసుకోవచ్చు. అదెలా అంటే..
ఈ మద్య ప్రమాదాలు ఏ రూపంలో వచ్చిపడుతున్నాయో ఎవరికీ అర్థం కాని పరిస్తితి నెలకొంది. అప్పటి వరకు మనతోపాటే ఉండేవారు.. హఠాత్తుగా ప్రమాదాలకు గురై చనిపోవడం.. తీవ్రంగా గాయాలపాలు కావడం చూస్తున్నాం.
టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వినూత్న ప్రయోగాలు చేస్తూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకొని టీఎస్ఆర్టీసీ ని లాభాల బాటలో తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
నగరంలో రోజు రోజుకీ మెట్రో ప్రయాణాలపై మక్కువ చూపిస్తున్నారు నగరవాసులు. ఎలాంటి ట్రాఫిక్ టెన్షన్ ఉండవు, సురక్షితమైన ప్రయాణంతో పాటు వేగంగా గమ్య స్థానాలకు చేరుస్తుండటంతో మెట్రో బాగా సక్సెస్ అయింది.. అందుకే విద్యార్థులు, ఉద్యోగస్తులు ఎక్కువగా మెట్రో ప్రయాణాలకు ప్రాధాన్య ఇస్తున్నారు.
ఈ మద్య తరుచూ విమాన, హెలికాప్టర్ ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే టెక్నికల్ ఇబ్బందుల కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ టేకాఫ్ అయిన తర్వాత సమస్యలు తలెత్తడంతో పైలెట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నారు.