ఆంధ్రప్రదేశ్ లో పార్వతీపురం మన్యం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మరి కాసేపట్లో ఇంటికి చేరుకుంటామన్న ఆనందాన్ని ఆవిరి చేస్తూ.. వారంతా మృత్యు ఒడికి చేరుకున్నారు. స్థానికులు ఈ ప్రమాదం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సంసారంలో చిన్న చిన్న గొడవలు అనేది సర్వసాధారణం. అయితే ఇవి కాస్తా పెద్దవిగా మారినప్పుడే పచ్చని సంసారం నిలువునా కాలిపోతుంది. అలా ఓ దంపతులు మధ్య జరిగిన చిన్నగొడవ ఓ మరణానికి కారణం అయింది.
ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా.. ఎంత మందిని శిక్షించినా కూడా యువతులు, మహిళలు, చిన్నారులు, వృద్ధులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. పోలీసులు ఎంత కఠిన చర్యలు తీసుకున్నా కూాడా ఏదో మూల అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా వివాహితుడు అభం శుభం తెలియని తొమ్మిదేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. రాత్రి సమయంలో శ్మశానానికి లాక్కెళ్లి పైశాచిక ఆనందాన్ని పొందాడు. ఆ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి డీఎస్పీ కృష్ణారావు తెలిపిన వివరాల […]
ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురం మన్యం జిల్లాలో భారీ పేలుడు చోటు చేసుకుంది. మన్యం జిల్లాలోని సాలూరు పట్టణ పోలీస్ స్టేషన్ లో ఈ భారీ పేలుడు జరిగింది. సాలూరు టౌన్ పీఎస్ లో సీజ్ చేసిన బాణాసంచా పేలడంతో మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో చుట్టు పక్కల ఇళ్లలోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలుసుకోవడానికి పోలీస్ స్టేషన్ వైపు వెళ్లారు. అయితే భారీ పేలుడు సంభవించిన సమయంలో పోలీసులు అక్కడి […]
చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగులపై ఓ రకమైన నెగెటీవ్ అభిప్రాయం ఉంటుంది. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ.. తమ పిల్లలను మాత్రం పెద్ద పెద్ద కార్పోరేట్ స్కూల్స్ లో చదివిస్తుంటే.. ఇక సామన్యులకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం ఎలా ఉంటుందని కొందరు అభిప్రాయ పడుతుంటారు. ఈ క్రమంలో చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ వంటి ప్రభుత్వ ఆఫీసర్లు అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తమ పిల్లలను ప్రభుత్వం పాఠశాలల్లో జాయిన్ చేస్తున్నారు. తాజాగా ఏపీ ఐఏఎస్ ఆఫీసర్ నవ్య.. […]