పెళ్లంటే పందిళ్లు, సందళ్లు.. తప్పట్లు, తలంబ్రాలూ’మాత్రమే కాదూ అంతకు మించి. గతంలో పెళ్లిళ్లు హంగూ, ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా జరిగిపోయేవి. కానీ జీవితంలో ఒక్కసారే జరిగే అద్భుత ఘట్టమైన వివాహ తంతును ఇప్పుడు పెద్దగా సెలబ్రేట్ చేస్తున్నారు వధు,వరూలు.. వారి కుటుంబ సభ్యులు.
ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఇటీవల మణిపూర్ లో జరిగిన వ్యవహారంపై పార్లమెంట్ దద్దరిల్లుతుంది. అధికార, ప్రతిపక్షా నేతల మద్య వాడీ వేడిగా మాటలు నడుస్తున్నాయి.
పార్టీ పరంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే నేతలు కొన్నిసందర్భాల్లో మర్యాదపూర్వకంగా కలవడం చూస్తుంటాం.
మే 28న కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. కొత్త పార్లమెంట్లో సెంగోల్ని పొందుపర్చనున్నట్లు ప్రకటించారు అమిత్ షా. సెంగోల్ చరిత్ర..
వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ముఖ్యమంత్రి అయ్యాక.. ఆంధ్రప్రదేశ్ అప్పులు.. భారీగా పెరిగాయని.. కొన్ని రోజుల క్రితం వరకు విపక్షాలు గగ్గోలు పెట్టాయి. ఏకంగా జగన్ పాలనలో ఏపీ అప్పులు 10 లక్షల కోట్ల రూపాయలు దాటాయని అసత్య ప్రచారం చేస్తూ.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారు ప్రత్యర్థులు. అంతేకాక.. ఏపీ మరో శ్రీలంక అవుతుందని.. సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయితే.. ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్తుందంటూ విమర్శలు చేశారు. ప్రభుత్వం మాత్రం.. చంద్రబాబు పాలనకాలంతో పోలిస్తే.. […]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీసి.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే విభజన సందర్భంగా.. పదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని.. నాటి ప్రదాని మంత్రి మన్మోహన్ సింగ్ ప్రకటించారు. కానీ తర్వాత అటు కేంద్రంలో.. ఇటు రాష్ట్రంలో అధికారం వేరే వారి చేతుల్లోకి వెళ్లింది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పక్కకు పెట్టి.. ప్యాకేజీ ప్రకటించింది. అయితే రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆలోచించే నేతలు […]
ప్రజల చేత ప్రజలకోసం ఎన్నుకోబడిన వారు పార్లమెంట్ లో సభ్యులుగా కొనసాగుతుంటారు. వారు ప్రజల అభివృద్ధి కోసం చట్టాలు, శాసనాలను చేస్తుంటారు. అయితే అక్కడ కూడా అధికార, ప్రతి పక్షాలు అనేవి ఉంటాయి. ప్రభుత్వం తీసుకొచ్చే బిల్లలు, పథకాల అమలు పై ప్రతిపక్షాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటాయి. అయితే ఈ మధ్యకాలంలో కొందరి కారణంగా దేవాలయాలుగా భావించే అసెంబ్లీ, పార్లమెంట్ లు అపహాస్యం అవుతున్నాయి. కొందరు ప్రజాప్రతినిధులు వీధి రౌడీల కంటే దారుణంగా ప్రవర్తిస్తుంటారు. పార్లమెంట్ […]
టెక్నాలజీ పెరిగిపోతుంది.. దానితో పాటు రవాణా వ్యవస్థ కూడా భారీగా పెరిగుతుంది. ఈ క్రమంలో వాతావరణం పూర్తిగా కలుషితం అవుతుంది. ప్రాణవాయువు అనేది లేకుండా పోయే ప్రమాదం ఉందని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనాల నుంచి వచ్చే పొగ వల్ల వాతావరణం కలుషితం అవుతుంది.. ప్రజలు స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే పరిస్థితి చేజారిపోతుందని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఇందన రహిత వాహనాలపై దృష్టిసారిస్తున్నారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో […]
సాధారణంగా కేంద్ర బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశ పెడతారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పద్దులను ఆయా రాష్ట్రాల అసెంబ్లీలలో ప్రవేశ పెడుతుంటారు. ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయం కూడా. కానీ ఆనవాయితీకి భిన్నంగా.. దేశంలోని ఓ కీలక రాష్ట్ర బడ్జెట్ ను.. కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఇంతకీ అది ఏ రాష్ట్రం. అలా చేయడానికి గల కారణాల తెలుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.. మన దేశంలో భూతల స్వర్గం భావించే రాష్ట్రం జమ్ము కశ్మీర్. అక్కడ ప్రకృతి అందాలతో […]
మనకు 10 రూపాయాల నాణేలపై అనేక అపోహలున్నాయి. నిజం ఎంటో తెలియకుండానే 10 రూపాయాల కాయిన్స్ చెల్లవు అని కొందరు తీసుకోవడం మానేస్తుంటారు. ఆటో ఎక్కి.. దిగిన తర్వాత రూ.10 కాయిన్ ఇస్తే.. ఇది చెల్లదు అని ఎదుటి వ్యక్తి నుంచి సమాధానం వినిపిస్తోంది. చాలా చోట్ల ఇదే ఆన్సర్ వినిపిస్తుంది. మనకు అవగాహన ఉండి.. రూ.10 నాణేలు చెల్లుతున్నాయి అని అన్నా కూడా.. ఏమో మా దగ్గర ఎవరూ తీసుకోవడం లేదని.. అందుకే మేమూ తీసుకోవడం […]