లుగు రాష్ట్రాల్లో పారిశ్రామిక ప్రాంతాల్లో జరుగుతున్న ప్రమాదాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడిన ఘటనలు ఇటీవల కాలంలో చూశాం. ఈ ఘటనల్లో అధికంగా కార్మికులు బలౌతున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 89వ రోజుకి చేరుకుంది. 89వ రోజు పాదయాత్ర పాణ్యం నియోజకవర్గంలోని విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.