ఏపీలో దారుణం చోటు చేసుకుంది. వీరయ్య అనే వ్యక్తి తన కుమారుడిని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత తలను వేరు చేసి సంచిలో వేసుకుని ఊరంతా తిరిగాడు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది.
రోడ్లు రక్తమోడుతున్నాయి. ఘోర రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది చనిపోతున్నారు. తాజాగా ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరగ్గా.. ఆరుగురు మృతి చెందారు. వీరంతా తెలంగాణ వాసులుగా గుర్తించారు. వీరంతా కలిసి ఆటోలో వెళుతుండగా..
పల్నాడు జిల్లా ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ముఖ్యంగా అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండే ప్రజలు భయాందోళనలో ఉన్నారు. రెండు పెద్ద పులులు సంచరిస్తున్నాయనే వార్త వారికి నిద్ర లేకుండా చేస్తోంది.
రాష్ట్రంలో ఎండలు మండి పోతున్నాయి. వేడికి తాళలేక జనాలు అల్లాడిపోతున్నారు. ఏప్రిల్ ప్రారంభంలోనే ఇలా ఉంటే.. ఇక మే నెల వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉంటుందో అని జనాలు భయపడుతున్నారు. ఇక ఎండ వేడి ఎంత తీవ్రంగా ఉందో అద్దం పట్టే సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఆ వివరాలు..
అన్నాచెల్లెల అనుబంధం గురించి మాటల్లో వర్ణించలేము. దేవుడు సృష్టించిన ఈ బంధంలో వారి మధ్య ఎంతో ప్రేమానురాగాలు ఉంటాయి. ఎవరికి కష్టం వచ్చిన రెండో వారు తట్టుకోలేరు. తాజాగా ఓ అన్న.. గొడవలతో సాగుతున్న చెల్లెలి కాపురాన్ని చక్కబెట్టే ప్రయత్నంలో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు.
భార్యాభర్తల మధ్య గొడవలు అనేది సర్వసాధారణం. అయితే ఈ గొడవలు పెద్దవిగా మారినప్పుడు మాత్రమే దారుణాలు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో దంపతలు మధ్య జరుగుతున్న వివాదల కారణంగా అనేక ఘోరాలు జరుగుతున్నాయి. క్షణికావేశంలో భాగస్వామిపై దాడి చేసి..హత్య చేస్తున్నారు. ఇటీవల కాలంలో కర్నూలు జిల్లాలో పెళ్లైన వారానికి భార్యను ఓ భర్త దారుణంగా హత్య చేశాడు. తాజాగా పల్నాడు జిల్లాలో కూడా ఓ ఘోరం జరిగింది.
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి ఇతర కారణాలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో తీవ్రగాయాలతో బాధపడుతూ జీవితాన్ని దుర్భరంగా గడపుతున్నారు. తాజాగా పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని పెద్దగా మీడియా ముందుకు రారు. తన పనేంటో తాను చూసుకుంటారు. అలాంటిది ఆమె స్టేజీ మీద మాట్లాడుతూ... అందరి ముందు కన్నీరు పెట్టుకుంది. ఆ వివరాలు..