భారత్- పాకిస్థాన్ ల క్రికెట్ జట్లకు గత కొన్ని నెలలుగా అస్సలు రాజీ కుదరడం లేదు. పాకిస్థాన్ ఎలాంటి ప్రతిపాదనలు తీసుకొచ్చినా అవి బీసీసీఐకి అస్సలు నచ్చడం లేదు. ఈ నేపథ్యంలో ఆఫ్రిది స్పందిస్తూ పాకిస్థాన్ ని భారత్ కి పంపాల్సిందేనని చెప్పుకొచ్చాడు.
భారత్ -పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల మధ్య ముదిరిన వైరం శ్రీలంక క్రికెట్ బోర్డుకు తలనొప్పిగా మారింది. ఒకరికి మద్దతివ్వడం మరొకరికి నచ్చడం లేదు. ఈ క్రమంలో శ్రీలంక క్రికెట్ బోర్డుకు బెదిరింపులు వస్తున్నాయి.
ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్న టీంఇండియా ప్లేయర్లు.. తర్వాత ప్రతీష్టాత్మకమైన WTC ఫైనల్ తో పాటు, ఆసియా కప్ కూడా ఆడాల్సి ఉంది. ఇక ఈ ఏడాది చివర్లో వరల్డ్ కప్ ఇండియాలోనే వరల్డ్ కప్ జరగనుండడడంతో టీమిండియా హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. ఇదిలా ఉండగా.. అప్పుడే పాక్ బ్యాటర్ ఓవర్ కాన్ఫిడెంట్ చూపిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.
పాకిస్థాన్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ ప్రస్తుత క్రికెట్లో తన సత్తా ఏమిటో చూపిస్తున్నాడు. అయితే బ్యాటర్ గా అదరగొడుతున్న బాబర్ వ్యక్తిగతంగా విమర్శకులకు కారణమవుతున్నాడు. ఇటీవలే ఐపీఎల్ కంటే బిగ్ బాష్ లీగ్ తనకిష్టమని సంచలన వ్యాఖ్యలు చేసిన బాబర్ తాజాగా తనకిష్టమైన నలుగురు క్రికెటర్ల పేర్లు చెప్పేసాడు. ఈ లిస్టులో కోహ్లీ పేరు లేకపోవడం గమనార్హం.
పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉందో.. ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్ పరిస్థితి కూడా అలాగే ఉంది. గత కొంతకాలంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో పరిస్థితి గందరగోళంగా ఉన్న విషయం తెలిసిందే. అన్ని ఫార్మాట్ లకు కెప్టెన్ గా ఉన్న బాబర్ అజామ్ పరిస్థితే ఆందోళన కరంగా ఉంది. జట్టులో అతని స్థానం కొనసాగుతుందో లేదో కూడా చెప్పే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో షోయబ్ మాలిక్ తన కెరీర్ గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. […]
ఆసియా కప్ 2022 సూపర్-4 మ్యాచ్ లో భాగంగా భారత్, పాకిస్తాన్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ గెలిచిన సంగతి తెలిసిందే. 20 ఓవర్లకి 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసిన భారత్ పై.. 5 వికెట్ల నష్టానికి 19.5 ఓవర్లలో 182 పరుగులతో పాకిస్తాన్ విజయాన్ని కైవసం చేసుకుంది. అయితే ఈ విజయంలో క్రెడిట్ పాక్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ దే. ఎందుకంటే మ్యాచ్ లో మహ్మద్ హస్నైన్ వేసిన బంతి […]
పాకిస్తాన్ టూర్ ఆఫ్ 2022లో భాగంగా జరిగిన మూడు వన్డేల్లో విజయం సాధించిన పాక్.. ఆతిథ్య జట్టుపై పూర్తి ఆధిపత్యం చలాయించింది. సిరీస్ ను వైట్ వాష్ చేసిన పాకిస్తాన్ ఆ విజయాన్ని ఎంజాయ్ చేస్తోంది. అయితే మూడో వన్డేలో కేవలం 9 పరుగుల తేడాతో ఓడిన నెదర్లాండ్స్ జట్టు పాకిస్తాన్ కు ఓటమి భయాన్ని చూపించారు. వైట్ వాష్ సంగతి తర్వాత ముందు పరువు నిలబెట్టుకోవాలి అనే పరిస్థితికి చేర్చారు. కానీ, అదృష్టం కలిసిరాక ఓటమి […]
ప్రస్తుతం క్రికెట్ జాతర జరుగుతున్న విషయం తెలిసిందే. అటు ఆసియా కప్పు, ఇటు ఐసీసీ టీ20 ప్రపంచకప్పు ఉన్న నేపథ్యంలో అన్ని దేశాల జట్లు కఠోర శ్రమ చేస్తున్నాయి. బీసీసీఐ సైతం రెండు మెగా టోర్నమెంట్లకు అత్యుత్తమ జట్టును తయారు చేసే పనిలో మునిగిపోయింది. రాహుల్ ద్రవిడ్ అయితే రెండు జట్లుగా విడగొట్టి మరీ ప్లేయర్లను పరీక్షిస్తున్నాడు. విరామం లేకుండా టూర్లు, సిరీస్లు అంటూ టీమిండియా సమాయత్తమవుతోంది. అయితే దాయాది దేశంలో పరిస్థితి మాత్రం ఇంకోలా ఉంది. […]
నెదర్లాండ్స్ జట్టే కదా ఈజీగా గెలిచేయచ్చు అనుకున్న పాకిస్తాన్కి నెదర్లాండ్స్ టీమ్ చుక్కలు చూపించింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ అద్భుతమైన ఓపెనర్స్తో అత్యధిక పరుగులు సాధించినప్పటికీ నెదర్లాండ్స్ని ఓడించడానికి తల ప్రాణం తోకకొచ్చినంత పనయ్యింది. రీషెడ్యూల్ ఒడీ సిరీస్లో భాగంగా పాకిస్తాన్ ప్రస్తుతం నెదర్లాండ్స్లో పర్యటిస్తోంది. రోటర్డామ్ వేదికగా మంగళవారం పాక్-నెదర్లాండ్ మధ్య మొదటి వన్డే మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ ఫఖర్ జమాన్ 109 బంతుల్లో 109 పరుగులు పాకిస్తాన్ […]
పాకిస్తాన్ కు చెందిన నేతలు, అధికారులు, క్రికెటర్లు.. వ్యక్తులు ఎవరైనా ఏదొక సందర్భంలో భారత్ ను తల్చుకోనిదే వారికి పూట గడవదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ రమీజ్ రాజా మరోసారి ఆ విషయాన్ని రుజువు చేశాడు. సమయం ఏదైనా, సందర్భం ఏదైనా ఇండియాపై తమ అక్కసు వెళ్లగక్కడమే వారి లక్ష్యం. లేదంటే శ్రీలంక మీద మ్యాచ్ గెలిస్తే భారత్ పై గెలుపును గుర్తు చేసుకుంటూ వ్యాఖ్యలు చేశాడు. విషయం ఏంటంటే.. పాకిస్తాన్ జట్టు 2 టెస్టుల […]