దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ఈరోజు ఉన్న వారు.. రేపు ఉంటారో, లేదో అన్న రీతిలో పరిస్థితిలు ఏర్పడ్డాయి. ఇలాంటి విపత్కర పరిస్థితిలో ప్రభుత్వాలు సైతం చేతులు ఎత్తేస్తున్నాయి. కానీ.., ఒకే ఒక వ్యక్తి మాత్రం సాయం అన్న ప్రతి ఒక్కరికి తన ఆపన్న హస్తం అందిస్తున్నాడు. బాధల్లో ఉన్న వారికి, ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బతుకుతున్న వారికి నేనున్నానంటూ భరోసా అందిస్తున్నాడు. ఆయనే రియల్ హీరో సోనూసూద్. కరోనా మొదటి […]
మన దేశంలో కరోనా మరణాలను చూసి ముగ్గురు అమెరికన్ చిన్నారులు చలించిపోయారు. తమ వల్ల అయిన సాయం చేయాలని ఫండ్స్ కలెక్ట్ చేయడం మొదలెట్టారు. మన దేశ మూలాలున్న ముగ్గురు చిన్నారులు జియా, కరీనా, ఆర్మన్ గుప్తా ఒకేతల్లి కడుపున, ఒకేసారి పుట్టారు. వయసు పదిహేనేళ్లు. ఇప్పటికే ‘లిటిల్ మెంటార్స్’ పేరుతో ఓ ఎన్జీవోను నడుపుతున్నారు. ఇండియాలోని కరోనా పేషెంట్లకు సాయం చేయాలంటూ వారు తమ ఫ్రెండ్స్ను అందరినీ రిక్వెస్ట్ చేశారు. కరోనా కష్టకాలంలో ఉన్న […]
దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా భారీగానే పెరుగుతోంది. ఈ క్రమంలో ఆక్సిజన్ కొరతతో చాలామంది రోగులు మృత్యువాతపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల గుంటూరు, విజయనగరం ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందక పలువురు రోగులు మరణించిన సంగతి తెలిసిందే.ఈ ఘటన మరచిపోక ముందే తాజాగా అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో ఎనిమిది మంది కరోనా రోగులు మరణించారు. అయితే వీరంతా ఆక్సిజన్ అందకనే మరణించారని మృతుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అనంతపురం జిల్లా […]