దొంగలు ఈజీ మనీ కోసం ఎన్నో దారుణాలకు తెగబడుతున్నారు. డబ్బు సంపాదన కోసం ఎదుటి వారి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకంజవేయడం లేదు. రాజస్థాన్ లో పెద్ద ప్రమాదం తప్పింది. ఓ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సీజన్ ప్లాంట్ పైపు లైన్ ని కట్ చేసి దొంగిలించే ప్రయత్నం చేశారు.. అంతలోనే సిబ్బంది అప్రమత్తం కావడంతో అక్కడ నుంచి పారిపోయారు. అయితే ఆక్సీజన్ పై ఆధారపడిన 20 మంది నవజాతి శిశువుల పరిస్థితి అయోమయంగా మారడంతో వెంటనే […]
ఆపత్కాలంలో ఆదుకునేవాడు దేవుడు. అలాంటి మహానుభావుడే రామేంద్ర ముఖర్జీ. ఈయన కరోనా సమయంలో ప్రతీఒక్కరికీ ఉపయోగపడే వస్తువును చాలా చిన్న పరిమాణంలో అందించడం మరో విశేషం. అదే పాకెట్ సైజ్ మినీ వెంటిలేటర్. అసలు ఆస్పత్రి వెంటిలేటర్ కోసం రెండో వేవ్ లొ జనం ఎలా పరుగులుపెట్టారో ఎన్ని లక్షలు ఖర్చుపెట్టారో చూసాం. దేశం మొత్తం కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుని అల్లాడిపోతున్న వేళ దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఎంతలా వేధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి […]
మన దేశంలో కరోనా కాలంలో చాలా దారుణాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్స్ లో జరిగిన మోసాలు చాలానే ఉన్నాయి. కానీ.., వీటిలో బయట పడింది మాత్రం కొన్నే. ఇప్పుడు తాజాగా హాస్పిటల్స్ నిర్వాకాలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో ఓ ప్రైవేటు ఆసుపత్రి ఉంది. ఏప్రిల్ 26న ఈ ఆసుపత్రి 96 మంది కరోనా రోగులు ఆక్సిజన్ బెడ్స్పై ఉన్నారు. ఆక్సిజన్ కొరత మాత్రం ఎక్కువగా ఉంది. అప్పటికే ఆ […]
ఆక్సిజన్కు అంతగా గిరాకీ లేని ఏప్రిల్ మొదటి వారంలో 150 క్యూబిక్ మీటర్ మెడికల్ ఆక్సిజన్ ఉండే పెద్ద సిలిండర్ను నింపేందుకు రూ. 350 తీసుకునేవారు. ఆ తర్వాత గిరాకీ పెరగడంతో ఆ ధర రూ. 600కు పెరిగింది. కొవిడ్ మహమ్మారి మొదటిదశ కంటే రెండో దశలో బాధితులకు ఆక్సిజన్ అవసరాలు బాగా పెరిగాయి. అదే నెల 20 నాటికి రూ.1000కి పెరగ్గా ఈ నెల మొదటి వారానికి మరింత పెరిగి రూ. 2500 నుంచి రూ. […]
జార్ఖండ్ – బొకారోలో పంజాబ్ నేషనల్ బ్యాంకు మేనేజర్ ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని ఆఫీసుకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఆయన పేరు అరవింద్ కుమార్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్. ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఇప్పడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే సడెన్ గా ఆయన తన భార్య, కొడుకుకు, ఆక్సిజన్ సిలిండర్ వెంట పెట్టుకుని ఆఫీసుకి వచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఎందుకిలా చేశారంటే తనకు లీవ్ అడిగితే ఇవ్వలేదని, మరో […]
మనిషి రూపంలో ఉన్న దేవుడు – సోను సూద్ ! పేదలు అతడికి పెట్టుకున్న పేరు. కష్టం వచ్చింది అంటే చాలు ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధం అంటారు. సామాన్యులు, సెలబ్రిటీలే కాదు – సర్కార్ కు సైతం సాయం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఆక్సిజెన్ జనరేటర్ లేక ప్రజలు ఇబ్బందులుపడుతున్నారని, ప్రజలకు ముప్పు ఉందని ఆదుకోవాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ లేఖకు స్పందించిన సోనూసూద్ శక్తివంతమైన ఆక్సిజెన్ జనరేటర్ తరలించే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. […]
తమిళనాడు సీఎం స్టాలిన్ ఆదేశాలతో తమిళనాడు పోలీసులు కో వ్యాక్సిన్, ఆక్సిజన్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ లో విక్రయించే వారి పనిపట్టడానికి రంగంలోకి దిగారు. ప్రజల ప్రాణాలతో కూడా వ్యాపారం చెయ్యాలని ప్రయత్నిస్తున్న కేటుగాళ్ల భరతం పట్టాలని సీఎం ఎంకే. స్టాలిన్ ఆదేశాలు జారీ చెయ్యడంతో పోలీసులతో పాటు డీఎంకే పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో వసూలు చేసిన జరిమానాను పోలీసులు బాధితుడి ఇంటికే వెళ్లి అందజేశారు. మేము ఆక్సిజన్ కూడా బ్లాక్ […]
ప్రతి ఒక్కరిని భయాందోళనకు గురిచేస్తుంది.రోజుకు లక్షల సంఖ్యలో కేసులు పెరుగుతూ మరణిస్తున్న ఎంతోమంది వైరస్ బాధితులు కోలుకోవడానికి. సరైన సదుపాయాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.ఇక సరైన బెడ్ లు, ఆక్సిజన్ లు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న బాధితులకు సహాయం చేయడానికి ఎంతో మంది సెలబ్రెటీలు ముందుకు వస్తున్నారు. ఈ సమయంలో ఏకంగా వంద పడకల ఆసుపత్రి నిర్మించడానికి బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి ముందుకు వచ్చింది.హాలీవుడ్ దర్శకుడు జాక్ స్పైడర్ తో కలిసి 100 పడక […]
ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తున్న వేళ విజయవాడ రైల్వే ఆసుపత్రిలో వెయ్యి కిలోలీటర్లకు పైగా ఆక్సిజన్ వృథా అయింది. ఆటోనగర్లో ఉన్న ఫణి గ్రీష్మ ఏజెన్సీ నుంచి రైల్వే ఆసుపత్రికి ప్రతి రోజూ వెయ్యి కిలోలీటర్ల ఆక్సిజన్ సరఫరా అవుతుంటుంది. నిన్న కూడా ఓ ట్యాంకర్ ఆక్సిజన్ మోసుకొచ్చింది. దూరాల నుంచి రావాల్సిన ట్యాంకర్లు ఆలస్యమయితే ఆస్పత్రుల్లో టెన్షన్ మొదలయిపోతోంది. కొందరి నిర్లక్ష్యం విలువైన ప్రాణవాయువును సైతం పీల్చిపిప్పి చేస్తోంది. చూస్తుండగానే లీటర్ల లీటర్ల ఆక్సిజన్ గాలో […]
కోవిడ్-19 మహమ్మారి పరిస్థితులు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. సరైన వైద్య సదుపాయాలు సామాన్యులకు అందుబాటులో లేకపోవడంతో కోవిడ్ వ్యాధిగ్రస్థులు చాలా ఇబ్బందులు అనుభవిస్తున్నారు. అటువంటి సమయంలో తిరుపతిలోని ఎస్వీఆర్ రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందకపోవడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన అందరినీ కలచివేస్తోంది. సకల వసతులు కలిగిన ప్రభుత్వ ఆసుపత్రి రుయా. ఇందులో అనేక విభాగాలకు వేర్వేరుగా ఆక్సిజన్ ప్లాంట్ల్స్ ఉంటాయి. ప్రస్తుతం రోజుకు వేల సంఖ్యలో కరోనా బాధితులు ఆసుపత్రి భారిన […]