నిత్యం ఎదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం తాగి వాహనం నడపడం వంటి ఇతర కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఏలూరు జిల్లాలో 25 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది.
నిత్యం ఏదో ఓ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటునే ఉన్నాయి. అతివేగం, మద్యం తాగి వాహనాన్ని నడపడం, నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడమే.. ప్రమాదాలకు ప్రధాన కారణం. ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు ప్రమాదాల్లో గాయపడి జీవితాంతం అంగవైకల్యంతో బాధపడుతున్నారు. ఇలా రోడ్డు ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాల్లో చీకటి అలుముకుంది. తాజాగా నల్గొండ జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు […]