నేటికాలంలో చాలా మంది ఏ వస్తువులను కొనాలన్న ఆన్ లైన్ షాపింగ్ లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కూరగాయల మొదలు ప్రతి దానిని ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ఆన్ లైన్ షాపింగ్ తో కస్టమర్లకు ఊహించని షాక్ లు తగులుతున్నాయి. తాజాగా ఆన్ లైన్ లో ఫోన్ ఆర్డర్ చేసిన వ్యక్తి.. పార్శిల్ ఓపెన్ చేసి చూసి షాకయ్యాడు.
ప్రస్తుత కాలంలో చేతిలో కరెన్సీ నోట్లు కనిపించడం చాలా అరుదుగా మారింది. ఏం కొన్నా మొబైల్ ఫోన్తోనే పేమెంట్ చేస్తున్నాం. అయితే ఇలా ఆన్లైన్ పేమెంట్స్ చేసే సమయంలో ఓటీపీ వస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు.. ఓటీపీ స్కాంలకు పాల్పడుతున్నారు. ఆ వివరాలు..
అందరూ ఇ-కామర్స్ సైట్స్, ఆన్ లైన్ షాపింగ్ కు బాగా అలవాటు పడిపోయారు. గుండుసూది మొదలు ప్రతి వస్తువు ఇ-కామర్స్ సైట్స్ నుంచే కొనుగోలు చేస్తున్నారు. దాదాపుగా అన్నిసార్లు నాణ్యమైన, అసలైన వస్తవులు పంపించే ఇ-కామర్స్ సైట్లు.. కొన్నిసార్లు మాత్రం పొరపాట్లు చేశాయి. అంటే ఫోన్ బుక్ చేస్తే మామిడికాయలు, సబ్బు బిళ్లలు, రాళ్లు రావడం చూశాం. ఇలాంటి ఘటనలు సాధారణంగా అందరినీ భయాందోళనకు గురిచేసినవే. అయితే ఆ తర్వాత సంస్థలు సెల్లర్స్ విషయంలో కఠినంగా వ్యవహరిచడంతో […]
ఈ మధ్యకాలంలో ప్రతి వస్తువు ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. చివరికి ఫుడ్ ను సైతం ఆన్ లైన్ లో ఆర్డర్ పెడుతున్నారు. అయితే ఈ ఆన్ లైన్ షాపింగ్ లో అప్పుడప్పుడు అరుదైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. వినియోగదారులు ఆన్ లైన్ సంస్థలు దిమ్మతిరిగే షాక్ ఇస్తుంటాయి. తాజాగా ఓ మహిళ కేక్ ను ఆన్ లైన్ లో ఆర్డ్ చేసింది. రూ.500కి చిల్ల తెమ్మంటే.. అదే విషయాని కేక్ పై రాసుకొచ్చి..సదరు మహిళకు షాక్ […]
న్యూ ఢిల్లీ- మనం ఏం కొనాలన్నా ఇప్పుడంతా ఆన్ లైన్ లోనే. కూరగాయల నుంచి మొదలు టీవీలు, ఫ్రిజ్ ల వరకు ఏంకావాలన్నా ఆన్ లౌన్ లోనే ఆర్డర్ చేస్తున్నాం. ఈ కామార్స్ అందుబాటిలోకి వచ్చాక అన్నింటిని ఆన్ లైన్ లోనే కొనేయడం అలవాటైపోయింది. పైగా బయట మార్కెట్ కంటే ఈ కామార్స్ లో అన్నీ కాస్త చవక కూడా ఉండటంతో అందరు ఈ కామర్స్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఐతే ఈ కామార్స్ లో చాలానే […]