గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వాట్సాప్ కాల్ వస్తే లిఫ్ట్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా కొంతమంది అత్యాశకు పోయి ఈజీ మనీ ట్రాప్ లో పడి కేటుగాళ్లతో కాంటాక్ట్ అవుతున్నారు. కట్ చేస్తే లక్షలు నష్టపోతున్నారు.
సాధారణంగా స్మార్ట్ ఫోన్ యూజర్లు అందరూ టెలిగ్రామ్ యాప్ ని వాడుతున్నారు. అయితే అందులో మెసేజ్ లు, పైరసీ సినిమాలు మాత్రమే కాదు.. స్కామ్ లు కూడా జరుగుతుంటాయి. మీరు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. మీ ఖాతాలు ఖాళీ అయిపోతాయి.
ఈ మద్య కొంతమంది కేటుగాళ్ళు ఈజీ మనీ కోసం ఎదుటి వారిని దారుణంగా మోసం చేస్తున్నారు. ముఖ్యంగా ఆన్ లైన్ బెట్టింగ్ లో ఎంతోమంది అప్ప చేసి మరీ డబ్బులు పెట్టుబడి పెట్టి.. చివరికి తాము మోసపోయామని తెలుసుకొని ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు.
మహిళలే టార్గెట్ గా ఎన్నో మోసాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా పార్ట్ టైమ్ జాబ్ల పేరిట ఎన్నో మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు వెలుగు చూసిన ఒక పార్ట్ టైమ్ జాబ్ మోసం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఓ మహిళ రూ.76 లక్షల వరకు మోసపోయింది.
బుల్లితెర యాంకర్ శివజ్యోతి పేరుతో ఓ యువకుడిని మోసం చేశారు సైబర్ నేరగాళ్లు. దాంతో ఆ యువకుడు తన బాధను శివజ్యోతికి సోషల్ మీడియా వేదికగా మెురపెట్టుకున్నాడు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
మహిళలు ఎక్కువగా మక్కువ చూపేదీ చీరలు కొనేందుకే. అందుబాటు ధరల్లో చీరలు లభిస్తున్నాయని షాపింగ్ మాల్స్ ప్రకటనలు చూస్తే చాలు పొద్దునే వాటి ముందు క్యూ కడతారు. ఇది చాలదన్నట్లు ఆన్ లైన్ వచ్చాక ఎక్కువగా షాపింగ్ పెరిగింది. దీన్నే లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు దొంగలు.
ప్రస్తుత రోజుల్లో ఆన్ లైమోసాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ చిన్న తప్పు చేసినా భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు. అయితే ఇలాంటి చిన్న తప్పే చేసింది ఓ యువతి. ఆ తప్పు మూలంగా ఆమె ఏకంగా రూ. 10 లక్షల రూపాయాలను పోగొట్టుకుంది.
ఇటీవల కాలంలో ఆన్ లైన్ మోసాలు ఎక్కువయ్యాయి. ఈ మోసాలకు సామాన్యులే కాదూ ప్రముఖులు సైతం బలౌతున్నారు. ఒక్క ఫోన్ కాల్ తో వారిని బురిడీ కొట్టించి.. ఖాతాల్లో డబ్బులు మాయం చేస్తున్నారు కేటుగాళ్లు. మీరు లక్కీ డ్రా గెలిచారనో, మీ ఎటిఎం పనిచేసే కాలం అయిపోయిందనే, తాము బ్యాంకు అధికారులమనో, మరో కట్టు కథతోనో డబ్బును కొల్లగొడుతున్నారు. ఇలా కేవలం ఒక్క ఫోన్ కాల్ తో సబ్ రిజిస్ట్రార్ నుండి డబ్బులు నొక్కేసిన ఘటన అనకాపల్లి […]
ఆఫర్లు అంటే సామాన్యులే కాదు సెలబ్రెటీలు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా పండుగ సమయాల్లో పెద్ద పెద్ద కంపెనీలు భారీగా ఆఫర్లు ప్రకటిస్తుంటారు. ఈ మద్య కాలంలో ఎక్కువగా ఆన్ లైన్ సేల్స్ పెరిగిపోయాయి.. ప్రతి ఒక్కరూ ఏ చిన్న ఆఫర్ ఉన్నా వెంటనే ఆన్ లైన్ బుక్ చేసుకుంటున్నారు. అలా ఆన్ లైన్ లో బుక్ చేసిన వారు దారుణంగా మోసపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. మరికొన్ని సందర్భాల్లో తాము ఆన్ లైన్ చేసిన […]
మీరు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా..? అయితే ఈ వార్త మీకోసమే. ఫుడ్ డెలివరీ యాప్ లు ఇస్తున్న ఆఫర్లకు మనం బాగా ఆకర్షితులమై.. అన్నిపూటలా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసి పబ్బం గడిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మనం అసలు రేటు కంటే ఎక్కువ పెట్టి ఫుడ్ కొంటున్నామట. ఇదే విషయాన్ని ఒక కస్టమర్ ప్రూఫ్స్తో సహా బయటపెట్టాడు. ముంబైకి చెందిన రాహుల్ కబ్రా అనే ఓ వ్యక్తి ఫుడ్ డెలివరీ యాప్ లతో […]