ప్రకాశం జిల్లాకు చెందిన ఓ కానిస్టేబుల్ విధుల్లో ఉండగానే తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
ప్రభుత్వ బడుల్లో సదుపాయలు, వసతుల లేమి కారణంగా .. ప్రైవేటు బడులు పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి. బడులు పెట్టడం ఆలస్యం.. ప్రకటనలు చేసుకుని.. డొనేషన్లు, అడ్మిషన్ ఫీజు అని, ఆ ఫీజు.. ఈ ఫీజు అని చెబుతూ వేలల్లో గుంజేస్తున్నారు. ఇది చాలదన్నట్లు ఏడాదంతా స్కూల్ ఫీజు వసూలు చేస్తున్నారు. ఓ విద్యార్థి స్కూల్ ఫీజు కట్టలేదని ప్రిన్సిపాల్ ఏం చేశారంటే..?
ప్రేమ.. ప్యార్.. అంటూ మాయమాటలు మొదలుపెట్టాడు. ఆ తరువాత కొన్నాళ్లకు నువ్వే నా ప్రాణమంటూ కొత్త పరిచయానికి తెరలేపాడు. చివరకి నిన్ను చూడాలని ఉందంటూ సందేశం పంపగా, యువతి ఒంగోలు నుండి నగరానికి చేరుకుంది. అంతే.. ఆపై కాసేపటికే యువతి నడిరోడ్డుపై రోధించడం మొదలుపెట్టింది. అచ్చం సినిమా స్టోరీలా ఉన్న ఈ కథనాన్ని మీరు తప్పక చదవాల్సిందే.
భార్యాభర్తలు అన్నాక గొడవలు పడడం సహజం. కానీ, ఇంతదానికే కొందరు దంపతులు క్షణికావేశంలో హత్యలు, ఆత్మహత్యలతో ప్రాణాలు తీసుకుంటున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ వ్యక్తి.. భార్యను కొట్టి చంపాడు. అంతేకాకుండా మరో దారుణానికి పాల్పడ్డాడు. అసలేం జరిగిందంటే?
ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఒకరిదీ భారత్ కాగా, మరొకరి అగ్రరాజ్యం. దేశం కాదూ, భాష కాదూ, సంస్కృతి సంప్రదాయాల్లోనూ భిన్న వైఖరి. అయినప్పటికీ ఆ ఇద్దరి స్నేహం, ప్రేమగా మారింది. పెళ్లి పీటలు ఎక్కాలనుకున్నారు. ఇంట్లో చెబితే ఇరు కుటుంబాలు అంగీకరించాయి. ఇంకేముందీ.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. అయినా ప్రస్తుత పరిస్థితులు మాత్రం ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటి నుంచి ఎన్నికల కోసం భారీ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన నేతలు కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాక జనసేన తరపున సినీ రంగానికి చెందిన పలువురు పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తోన్నాయి. అలాంటి వారిలో హైపర్ ఆది పేరు బలంగా వినిపిస్తోంది. మొదటి నుంచి […]
ఒంగోలు వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. శ్రీనివాసులు రెడ్డి సోదరుడు.. సుధాకర్రెడ్డి అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో శుక్రవారం మధ్నాహ్నం కన్నుమూశారు. సుధాకరరెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం సుధాకర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురికావటంతో.. ఆయనని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతు సుధాకర్ రెడ్డి మృతి చెందారు. సుధాకర్ రెడ్డికి భార్య స్నేహలత, కుమారుడు కిరణ్రెడ్డి, కుమార్తె దీప్తి ఉన్నారు. సుధాకర్రెడ్డి.. […]
రాజకీయ నాయకులు అనగానే ఎన్నికల ముందు కనిపిస్తారు.. ఆ తర్వాత మళ్లీ ప్రజల ముందుకు రారు. వారి సమస్యలను పట్టించుకోరు. ఎన్నికల వేళ ప్రజల చుట్టూ నేతలు తిరిగితే.. వారు గెలిచాకా.. ప్రజలు నాయకులను కలవడానికి పడిగాపులు కాయాల్సి వస్తుంది. ఎన్ని రోజులు నిరీక్షించినా ఫలితం ఉండదు. మళ్లీ ఎన్నికల ప్రచారం సమాయానికి జనాల ముందుకు వస్తారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం […]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటించారు. చీమకుర్తి(దర్శి) మెయిన్రోడ్డులోని బూచేపల్లి సుబ్బారెడ్డి కళ్యాణమండపం వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం.. బీవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. “మంచి చేస్తే మనిషికి మరణం ఉండదని, ప్రతీ గుండెలోనూ సజీవంగా నిలిచే ఉంటారనడానికి ఇవాళ జరిగిన విగ్రహాల […]
Ongole: ప్రశ్నిస్తే దాడి చేయాలన్న సాంప్రదాయాన్ని ఎక్కడ నుండి ఎరువు తెచ్చుకున్నారో గానీ ఈ మధ్య కొంతమంది ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు. చాలా వరకూ ప్రైవేట్ ట్రావెల్స్ లో పనిచేసే సిబ్బంది ప్రయాణికుల పట్ల చాలా మర్యాదగా నడుచుకుంటారు. నూటికి ఒకరిద్దరు ర్యాష్ క్యాండిడేట్స్ మాత్రం దురదృష్టం కొద్దీ కొంతమందికి తగులుతారు. వారి లైఫ్ లో అలాంటి క్యాండిడేట్స్ ని చూడలేదని ఆ రోజంతా బాధపడతారు. అంతలా తమ మిస్ బిహేవియర్ తో కొంతమంది డ్రైవర్లు, […]