టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కరోనా సోకిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ నిర్ధారణ పరీక్ష నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. దీంతో వైద్యులు దాదాను ఇంట్లో ఉంచి వైద్యం అందించాలని నిర్ణయించాడు. ప్రస్తుతం గంగూలీ స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నట్లు సమాచారం. 2 రోజుల పాటు కోల్కత్తా ఆస్పత్రిలో చికిత్స పొందిన గంగూలీ.. ప్రస్తుతం ఇంటికి చేరుకున్నారు. […]
న్యూ ఢిల్లీ- కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వడంతో పాటు, బూస్టర్ డోస్ వ్యాక్సిన్ కూడా ఇవ్వాలని మోదీ సర్కార్ నిర్ణయించింది. భారత్ లో ఒమిక్రాన్ వేరియింట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశంలో ఒమిక్రాన్ మెల్ల మెల్లగా వ్యాప్తి చెందుతోందని మోదీ అన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ తో చాలా ప్రపంచ దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని ప్రధాని చెప్పారు. ఒమిక్రాన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా […]
దేశంలో కరోనా కొత్త రకం వైరల్ ఓమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం వారి రాష్ట్రంలో రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించగా.. ఇప్పుడు అస్సొం రాష్టం కూడా రాత్రి 11.30 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ నిబంధనలు విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో దేశంలో రెండో రాష్ట్రం నైట్ కర్ఫ్యూ విధించినట్లయింది. అలాగే 2022 ఏడాది ప్రారంభం సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి జరిగే న్యూఇయర్ వేడుకలకు మాత్రం […]
హైదరాబాద్- తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కరోనా ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం పరోక్షంగా సంకేతాలిచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలో కోవిడ్ ఆంక్షలను కఠినతరం చేసేందుకు సిద్దంగా ఉన్నామని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. దీంతో ఇక రాష్ట్రంలో మరోసారి కరోనా ఆంక్షల దిశగా చర్యలు చేపడుతోందని తెలుస్తోంది. తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలంటూ హైకోర్టు గురువారం రాష్ట్ర ప్రభుత్వాన్ని […]
న్యూ ఢిల్లీ- దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. డెల్టా వేరియంట్ కంటే మూడురెట్ల వేగంతో వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ తో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం, రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రత్యేకంగా లేఖలు రాశారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా డెల్టా వేరియంట్ ఉందని, తాజాగా, వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అయిన […]
హైదరాబాద్- కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గి, ప్రపంచమంతా కాస్త తేరుకుంటున్న సమయంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో కరోనా మళ్లీ పంజా విసురుతోంది. ఈ నవంబర్ లో దక్షిణాఫ్రికాలో తొలిసారి వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్.. మెల్ల మెల్లగా ప్రపంచ దేశాలన్నింటికి పాకుతోంది. అలా అలా మన దేశాంలోకి కూడా ఒమిక్రాన్ ప్రవేశించి, కేసుల సంఖ్యను పెంచుకుంటూ పోతోంది. పది రోజుల క్రితం భారత్లో మొట్టమొదటి ఒమిక్రాన్ కేసు నమోదు కాగా, ఇప్పటికే 200 పాజిటివ్ […]
హైదరాబాద్- కరోనా మహమ్మారి సెంకడ్ వేవ్ తో వదిలిపోతుందని అంతా బావించారు. ధర్డ్ వేవ్ వస్తుందన్నదానిపై భిన్నమైన వాదనలు వినిపించాయి. మూడో దశ కరోనా వస్తుందని కొందరు, రాదని మరి కొందరు నిపుణులు చెబుతూ వస్తున్నారు. ఇదిగో ఇటువంటి సమయంలో కరోనా కొత్త వేరియంట్ వచ్చి మరోసారి ప్రపంచాన్ని గజగజా వణికిస్తోంది. అవును కరోనా న్యూ వేరియంట్ ఒమిక్రాన్ మెల్ల మెల్లగా వాపిస్తోంది. నవంబర్ లో దక్షిణాఫ్రికా దేశంలో తొలిసారి వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్.. సైలెంట్ […]
హైదరాబాద్- కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు చాప కింద నీరులా వ్యాపిస్తున్నాయి. మన దేశంలో ఒక్కొక్క కేసు పెరుగుతూ మెల్ల మెల్లగా ఒమిక్రాన్ విస్తరిస్తోంది. తెలంగాణలో సైతం ఒమిక్రాన్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో గురువారం నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కెన్యా నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గరు విదేశీయులకు, లండన్ నుంచి వచ్చిన మరో వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయిందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. కెన్యా నుంచి వచ్చిన ముగ్గురిలో […]
సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న భారత-ఏ జట్టులో కరోనా ఓమిక్రాన్ వేరియంట్ కలకలం రేపింది. జట్టు కోచింగ్ సిబ్బందిలో ఇద్దరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు సమాచారం. ఫాంటేన్ వేదికగా భారత-ఏ, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న చివరి నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్లందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో తొలుత ఇద్దరు టీమిండియా కోచ్లకు కోవిడ్ ఓమిక్రాన్ వేరియంట్ పాజిటివ్గా తేలి, రెండోసారి జరిపిన పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది. ప్రాథమిక పరీక్ష […]
ప్రపంచ దేశాలతో పాటు ఇండియాలో ఓమిక్రాన్ వేరియెంట్ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఇప్పటికే పలు కఠినమైన ఆంక్షలు విధించాయి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు. తాజాగా ఈ ఓమిక్రాన్ వేరియెంట్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని రైల్వేశాఖ అప్రమత్తమైంది. ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వే శాఖ నిబంధనలు కట్టుదిట్టం చేసింది. నో మాస్క్ – నో ఎంట్రీ ఆదేశాలతో రైల్వే అధికారులు ఇటీవల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తనిఖీలు విస్తృతం చేశారు. అలాగే రైల్వే ప్రయాణికులకు కూడా […]