పుట్టింది సంప్రదాయ కుటుంబం.. మొత్తం నలుగురు ఆడప్లిలలే. మూడో సంతానంగా జన్మించిన ఆమెకు తండ్రి మాదిరే క్రీడల మీద ఆసక్తి కలిగింది. తొలుత పరుగుపందెంలో రాణించింది. కానీ కోచ్ సలహా మేరకు బాక్సింగ్ను ఎంచుకుంది. అది చూసి బంధువులు, సన్నిహితులు, చుట్టుపక్కల వారు ముక్కున వేలేసుకున్నారు. ‘‘హవ్వా.. ఆడపిల్లవు.. ఇలా మగ పిల్లలు ఆడే ఆటలా.. బాక్సింగ్లో రాణించాలంటే ఎంత బలం కావాలి.. ఎన్ని దెబ్బలు తట్టుకోవాలి.. ముఖం మీద దెబ్బలు తగిలితే ఇంకేమైనా ఉందా.. అసలు […]
ఒలింపిక్స్ కి సంబంధించిన ఏ వార్త అయినా సరే.. ప్రపంచ దేశాలను అలెర్ట్ చేస్తుంది. అన్నీ దేశాలు ఒలింపిక్స్ కి సంబంధించిన ఏ హక్కులనైనా దక్కించుకోవడానికి నానా కష్టాలు పడుతూ ఉంటాయి. ఇందుకు మన దేశం కూడా అతీతం కాదు. అయితే.. ఇప్పుడు ఇండియాకి ఆ అదృష్టం దక్కింది. ముంబైలో వచ్చే ఏడాది అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ 2023 సెషన్ నిర్వహించేందుకు భారత్ హక్కులు దక్కించుకుంది. 40 ఏళ్ల తర్వాత ఇండియాకి ఈ గౌరవం దక్కడం విశేషం. […]
హైదరాబాద్- మొన్న జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో కాస్య పతకాన్ని సాధించిన పీవీ సింధును మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా సత్కరించారు. దేశం గర్వించేలా వరుసగా రెండు సార్లు ఒలింపిక్స్లో పతకాలు సాధించిన మన పీవీ సింధును ఆత్మీయుల మధ్య సత్కరించుకోవటం ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలుపుతూ చిరంజీవి ఓ వీడియోను ఇన్స్టాగ్రమ్ వేదికగా షేర్ చేశారు. రెండు సార్లు వరుసగా ఒలింపిక్స్లో పతకాలు సాధించిన పీవీ సింధుని మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్లు ఆగస్ట్ […]
టోక్యో ఒలంపిక్స్ లో పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈ జట్టు కాంస్యం గెలవడంలో గోల్ కీపర్ శ్రీజేష్ కీలక పాత్ర పోషించాడు. ఆయనపై ప్రశసంల జల్లు కురుస్తోంది. ఈ ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు విజయాల్లో గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ పాత్ర మర్చిపోలేనిది. గోల్ పోస్టు వద్ద ప్రత్యర్థులకు అడ్డుగోడలా నిలిచి భారత్ విజయాల్లో కీలక భూమిక పోషించాడు. చారిత్రక విజయం సాధించి భారత్ చేరుకున్న శ్రీజేష్ […]
టోక్యో ఒలింపిక్స్ ముగిశాయి. మన అథ్లెట్స్ సరికొత్త రికార్డులు. ఎక్కువ మెడల్స్ అమెరికావే! ఈసారి ఇండియా రికార్డ్… మెడల్ టేబుల్లో మన ప్లేస్ డబుల్ డిజిట్లోనే… ఆగస్టు 8 వరకు 17 రోజుల పాటు జరిగి విశ్వ క్రీడల సంగ్రామంలో ఎన్నో కొత్త మెరుపులు, రికార్డుల జపాన్ రాజధాని టోక్యో. ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత్ టీమ్ ముందుండి మన జాతీయ జెండా పట్టుకుని నడిచే అదృష్టం రెజ్లర్ బజ్రంగ్ పునియాకు దక్కింది. ఈ సారి మన […]
జపాన్ రాజధాని టోక్యోలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఓవైపు ఒలింపిక్స్ జోరుగా సాగుతుండగా, కరోనా చాపకింద నీరులా చుట్టుముడుతోంది. నిన్న ఒక్క రోజులోనే ఏకంగా 4,058 కేసులు వెలుగు చూశాయని టోక్యో మెట్రో పాలిటన్ గవర్నమెంట్ తెలిపింది. ప్రతిష్ఠాత్మకంగా సాగుతోన్న టోక్యో ఒలింపిక్స్ లో ప్రాణాంతక కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. ఇప్పటికే ఒలింపిక్ విలేజ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 193కి చేరగా, వైరస్ బారిన పడిన అథ్లెట్ల సంఖ్య కూడా రోజు రోజుకీ పెరుగుతోంది. […]
మెగాస్టార్ చిరంజీవి. ఈ పేరుకి పరిచయమే అవసరం లేదు. సినీ సామ్రాజ్యంలో ఆయన మకుటం లేని మహారాజు. 6 పదుల వయసులో కూడా చిరు తెలుగు సినిమాని శాసిస్తూ చిరు అగ్రపథాన దూసుకెళ్తున్నారు. ఇక మెగాస్టార్ రేంజ్ గురించి చెప్పుకోవాలంటే అప్పట్లో దర్శకుడు సుకుమార్ చేసిన ఓ కామెంట్ ని గుర్తుకి తెచ్చుకోవాలి. సీఎం పదవి కన్నా మెగాస్టార్ పదవి ఎంతో గొప్పదంటు ఆ మధ్య ఓ మూవీ ఫంక్షన్ లో సుకుమార్ కామెంట్ చేశాడు. అయితే.., […]
లెజెండ్ బాక్సర్ కు నిరాశ తప్పలేదు. టోక్యో ఒలింపిక్స్ లో భారత అథ్లెట్లు విజయాల పరంపరను కొనసాగించారు. పతకాల వేటలో వడివడిగా దూసుకొని పోతున్నారు. గత కొన్ని రోజులుగా నిరాశపరుస్తున్న అథ్లెట్లు ఈ రోజు విజయాలతో అభిమానులను అలరించారు. దీంతో ఫ్యాన్స్ సంతోషంలో మునిగి తేలారు. అయితే మేరి కోమ్ ఓటమితో ఫ్యాన్స్ ఆశలు ఆడియాసలు అయ్యాయి. ఇండియన్ స్టార్ బాక్సర్ ఆరుసార్లు వరల్డ్ చాంపియన్ మేరీ కోమ్ ఒలింపిక్స్ గోల్డ్ కల చేజారడంతో ఆమె ఫ్యాన్స్ […]
ప్రస్తుత ఒలింపిక్స్లో భారత్కు తొలి పతకం అందించిన మీరాబాయి చానుకు ఇప్పుడు గోల్డ్ మెడల్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒలింపిక్స్లో సంచలనం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 49 కేజీల వెయిట్లిఫ్టింగ్ విభాగంలో చాను సిల్వర్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్లో చైనా వెయిట్లిఫ్టర్ హు జిహుయి బంగారు పతకం గెలిచింది. అయితే, కొన్ని కారణాల వల్ల జిహుయిని ఒలింపిక్ గ్రామంలోనే ఉండాల్సిందిగా నిర్వహకులు ఆదేశించారు. ఆమెకు డోపింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు యాంటీ డోపింగ్ అధికారులు […]
న్యూ ఢిల్లీ- జపాన్ రాజధాని టోక్యోలో అట్టహాసంగా ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభమయ్యాయి. ఈ నేపధ్యంలో భారత అథ్లెట్ లలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. జపాన్ లోని టోక్యో వేదికగా జులై 23 నుంచి ఆగస్టు 8 వరకూ ఒలింపిక్స్ క్రీడా పోటీలు జరగనున్నాయి. ఈ టోర్నీలో పాల్గొంటున్న భారత్ కు చెందిన కొంత మంది స్టార్ క్రీడాకారులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వార మాట్లాడారు. స్టార్ షెట్లర్ పీవీ సింధుతో […]