లష్కరే తోయిబా, ఐఎస్ఐ సాహకారంతో హైదరాబాద్ లో గతేడాది దసరా పండగ నేపథ్యంలో వరుస పేలుళ్లకు పథకం రచించారు. ఈ పేలుళ్లలో భాగంగా పాతబస్తికి చెందని ఓ యువకుడి సాహకారాన్ని కూడా తీసుకున్నారు. దీనికి వెనుక అసలు ఏం జరిగిందంటే?
నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని లలిత్భాగ్ కార్పొరేటర్ కార్యాలయంలో యువకుడిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. తీవ్ర కత్తిపోట్లకు గురైన యువకుడిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. ఇదొక గ్యాంగ్ వార్ అని చెప్తున్నారు. వివరాల్లోకి వెళితే.. భవానీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని లలితాభాగ్కు చెందిన ఎంఐఎం కార్పొరేటర్ ఆజం షరీఫ్ కార్యాలయంలోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి, అతని మేనల్లుడు సయ్యద్ ముర్తజా అనస్ పై కత్తులతో దాడి చేశారు. […]
అంతరిక్షంలోకి వెళ్లి వస్తున్నాం.. భూగోళం ఆవల ఏమున్నాయో పరిశోధిస్తున్నాం.. వైద్య, శాస్త్రసాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నాం. నాగరిక సమాజంలో బతుకుతున్నాం అని గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ సమజాంలో చోటు చేసుకునే కొన్ని సంఘటనలు చూస్తే.. మరో 100 ఏళ్లు గడిచినా.. మూఢనమ్మాకాలు, నకిలీ బాబాల వంటివి మాత్రం మాసిపోవని అనిపిస్తుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా.. నేటి కంప్యూటర్ కాలంలో కూడా చేతబడులు, క్షుద్ర పూజలు వంటివి వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ నగరం […]
హైదరాబాద్ పాతబస్తీలో బాంబు బెదిరింపు కాల్ కలకలం సృష్టించింది. చార్మినార్ దగ్గర బాంబు పెట్టినట్లు కొంతమంది ఆగంతకులు కాల్ చేసి బెదిరించడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులు చార్మినార్ కి చేరుకొని పరిసరాల్లో బాంబ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు చేపట్టారు. దాదాపు రెండు గంటల సేపు బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. చేస్తూనే ఉన్నారు. చార్మినార్ దగ్గర ఫుట్ పాత్ లపై ఉన్న షాపు యజమానులను అక్కడి నుంచి పంపించేశారు. చార్మినార్ దగ్గర షాపులు, […]
శ్మాశానాలకు సంబంధించి ఇప్పటివరకు చాలా వార్తలు విని ఉంటారు, చాలా వార్తలు చూసుంటారు. కానీ, ఈ వార్త మాత్రం చాలా ప్రత్యేకం. కేవలం ప్రత్యేకం మాత్రమే కాదు.. భయానకం కూడా. శ్మశానంలో క్షుద్రపూజలు, శవాలు మాయం, సమాధుల కూల్చివేత ఇలాంటి వార్తలే ఇప్పటివరకు విని ఉంటారు. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే వార్తను ఇప్పటివరకు ఎప్పుడూ విని ఉండరు. అదేంటంటే.. శ్మశానంలోని శవాలు మాయమవుతున్నాయి. అయితే వాటిని ఎవరూ దొంగిలించడం లేదు, ఎవరూ సమాధులు పగలగొట్టడం లేదు. కొన్ని […]
ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు చేసినా.. తీవ్రమైన శిక్షలు విధించిన సమాజంలో నేర ప్రవృత్తి మాత్రం తగ్గడం లేదు. మరీ ముఖ్యంగా ఆడవారిపై జరిగే అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతుంది. ప్రతి నిమిషం ఎక్కడో ఓ చోట మహిళలు వేధింపులకు గురి అవుతున్నారు. వావివరసలు మరిచి.. వయసుతో కూడా సంబంధం లేకుండా పశువుల్లా ప్రవర్తించే మృగాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పసి పిల్లలను కూడా వదలడం లేదు కామాంధులు. జరుగుతున్న దారుణాలు చూసి.. ఆడపిల్లగా పుట్టడం కంటే […]
శాస్త్ర, సాంకేతిక రంగంలో దేశం దూసుకుపోతుంటే కొంతమంది అమాయక ప్రజలు మాత్రం ఇంకా చేతబడులు, మూడ నమ్మకాలు అంటూ వాటినే నమ్ముతున్నారు. వీటికి అలవాటు పడడమే కాకుండా సొంత వాళ్లను సైతం లెక్కచేయకుండా వారి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం లేదు. కానీ ఇటీవల జరిగిన చేతబడి ఎక్కడో మారుమూల గ్రామంలో జరిగింది కాదు, నగరం నడి బొడ్డున వెలుగు చూసింది. ఓ భర్త భార్యను చంపాలనే చేతబడి చేయించాడు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ ఘటన […]
ఈ మద్య కొంత మంది ఆకతాయిలు అర్థరాత్రి రోడ్లపై హల్ చల్ చేస్తూ జనాలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా పెద్ద పెద్ద నగరాల్లో కొంతమంది యువత బైక్ రేసింగ్ లతో నానా హంగామా చేస్తుంటారు. మద్యం మత్తులో రెచ్చిపోతూ ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తుంటారు. రాత్రి పూట పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నప్పటికీ ఇలాంటివారు ఎక్కడో అక్కడ రెచ్చిపోతూనే ఉన్నారు. అలాంటి వారికి చెక్ పెట్టడానికి పోలీసులు ఆపరేషన్ చెబుత్రను చేపడుతుంటారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ ఓల్డ్ […]
రాకెట్లో అంతరిక్షంలోకి వెళ్తున్న మూఢనమ్మాకాలను పాటించే అంశంలో అంతకంటే ఎక్కువే వెనకబడి ఉంది మన సమాజం. అక్షరాస్యత పెరుగుతున్నప్పటికి.. సమాజంలో కొన్ని మూఢనమ్మకాలను తొలగించలేక పోతున్నాం. వాటిలో ప్రధానమైంది చేతబడి, క్షుద్రపూజలు. ఇలాంటి వన్ని పిచ్చి చేష్టలు అని కొట్టి పారేసినా.. చాలా మంది జనాలు వాటిని చెవికెక్కించుకోరు. ఇక ఆదివారాలు, అమావాస్య వస్తే.. ఎక్కడో ఓ చోట ఇలాంటి క్షుద్ర పూజలు వెలుగు చూస్తూనే ఉంటాయి. ఇవన్ని ఎక్కడో మారుమూల గ్రామాల్లో, ప్రాంతాల్లో చోటు చేసుకుంటే.. […]
యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి వస్తుండగా AIMIM చీఫ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కారుపై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఆయన వాహనంపై గుర్తు తెలియని దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ఒవైసీ మీరట్లోని కితౌర్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఛిజారసీ టోల్ గేట్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. టోల్ గేట్ వద్దకి రాగానే మొత్తం నలుగురు వచ్చి కారుపై కాల్పులు జరిపారని ఆయన వెల్లడించారు. తనపై పిరికిపందలు […]