ఈ కాలంలో ప్రతి చిన్న విషయానికి లంచం డిమాండ్ చేస్తున్నారు. అన్ని రంగాల్లో లంచం క్యాన్సర్ లో ప్రబలిపోయింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి చిన్న పనికి లంచం ఇస్తేనే పని జరుగుతుందన్న పరిస్థితి ఏర్పడింది. ప్యూన్ నుంచి ఉన్నతాధికారుల వరకు లంచం డిమాండ్ చేస్తుంటారు. లంచం తీసుకుంటున్నవారిపై ఎప్పటికప్పుడు ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నా.. కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు.
రోడ్డు విస్తరణ పనులు, రైల్వే ట్రాకుల పనుల్లో భాగంగా నిర్మాణాలను తొలగించడం సాధారణమే. అయితే ఇలాగే ఓ చోట రైల్వే ట్రాక్ పనుల్లో భాగంగా ఓ ఆలయాన్ని కూల్చేందుకు అధికారులు ప్రయత్నించారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరినీ భయాందోళనకు గురిచేస్తుంది. కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకునే వారు కొందరు ఉంటే వచ్చిన వారు తమ కుటుంబసభ్యులకు సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొందరు చెట్టుపైన మరికొందరు రోడ్లపై ఇంకా కొందరైతే బాత్రుంల్లో కూడ ఐసోలేషన్ గదులు ఏర్పాటు చేసుకుని ఇలా తనకు సోకిన కరోనా ఇతరులకు ,ముఖ్యంగా కుటుంబసభ్యులకు సోకకూడదనే ఉద్దేశ్యంతో ఓ వ్యక్తి చెట్టుపైనే హోం ఐసోలేషన్ ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం […]
కలియుగ వైకుంఠంగా, ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రంగా ఉన్న తిరుమలలో అనూహ్య సంఘటన వెలుగులోకి వచ్చింది. వడ్డీకాసులవాడి సమక్షంలో ఓ బిచ్చగాడు లక్షాధికారి అయిన వైనం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. శ్రీవారి ఆలయన్ని, అక్కడికి వచ్చే భక్తులను నమ్ముకుని కొన్ని వందల మంది అనాథలు, బిచ్చగాళ్లు తిరుమలలో కాలం వెళ్లదీస్తున్నక్రమంలో ఓ యాచకుడి ఇంట్లో ఏకంగా రూ.10లక్షలు దొరకడం స్థానికంగా సంచలనం రేపింది. నా అన్న వాళ్లెవరూ లేని అనాథ. అతని గది తెరచి చూస్తే రెండు ట్రంకు పెట్టెలు, […]