ఐరాసలో కశ్మీర్ అంశంపై పాక్ ప్రస్తావించడం, భారత్ చురకలంటించడంతో మొదలైన మాటల యుద్దం.. ఇరు దేశాల మధ్య తారాస్థాయికి చేరింది. తాజాగా, పాక్ మంత్రి, అధికార పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేత షాజియా, పాకిస్థాన్ ఒక అణ్వాయుధ సామర్థ్యం కలిగి ఉన్న దేశమని, ఈ విషయాన్ని భారత్ మరవకూడదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘గుజరాత్ కసాయి’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలపై భారత్లో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. […]
సెకండ్ వేవ్ లో ఆస్పత్రులు నిండుకుని ఆక్సిజన్ సంక్షోభం తలెత్తి నెల రోజులు దాటినా ఇవాళ్టికీ ప్రాణవాయువు కోసం ఎస్ఓఎస్ కాల్స్ వెళుతూనే ఉన్నాయి. ఆగస్టులో మూడో వేవ్ కూడా ఉత్పన్నమవుతుందన్న నిపుణుల హెచ్చరిక మరింత కలవరం పుట్టిస్తున్నది. కరోనా లక్షణాలతో బాధపడేవారికి ఇది బాగా పనిచేస్తుందని డీసీజీఐ తెలిపింది. ఇది పౌడర్ రూపంలో లభించనుంది. వ్యాక్సిన్ లాగే ఈ ఔషధాన్ని హైదరాబాదే అభివృద్ధి చేసింది. డీఆర్డీఓకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ […]