అందం కోసం స్పా సెంటర్లను ఆశ్రయిస్తుంటారు ధనవంతులు. అయితే ఇప్పుడు ఈ స్పా ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు రాజ్యమేలుతున్నాయి. హైదరాబాద్ వంటి నగరాల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న స్పా, థెరఫీ సెంటర్లలో మసాజ్ల పేరిట కామ కలాపాలు సాగిస్తున్నారు దాని యజమానులు.
భార్య హోదా కన్నా తల్లిగా మారాలని మహిళ తపన పడిపోతుంటుంది. పెళ్లై సంవత్సరం అవుతుందో లేదో అత్తింటి వారు ‘ఏమ్మా ఏమన్న విశేషమా’అని లేదా ‘మమ్మల్ని నాన్నమ్మ, తాతయ్యలను చేసేది ఎప్పుడు’అంటూ ప్రశ్నలు మొదలు పెడతారు.
అంబులెన్స్ డ్రైవర్లు కీలక సమయాల్లో చాకచక్యంగా, సాహసాలు ప్రదర్శించి పేషెంట్ ల ప్రాణాలను కాపాడటంలో కీలకంగా వ్యవహరిస్తారు. ఇదే విధంగా ఓ అంబులెన్స్ డ్రైవర్ అసాధారణ పరిస్థితుల్లో పేషెంట్ ను ఆసుపత్రికి తరలించాడు.
భార్యా భర్తల మధ్య కలహాలు కామన్. ఒకరిపై ఒకరు అరుచుకోవడాలు, కోపతాపాలు జరుగుతూనే ఉంటాయి. ఆ తర్వాత ఇద్దరిలో ఒకరు కాంప్రమైజ్ అయ్యి.. మళ్లీ కలిసిపోయి సంసారమనే నావకు నెట్టుకు వస్తూ ఉంటారు.
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనీ స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. ఓ ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె అస్వస్థతకు గురయ్యారు. అక్కడే ఉన్న వైద్య సిబ్బంది మంత్రికి ప్రథమ చికిత్స అందించారు.
మద్యానికి అలవాటు పడ్డ మనిషి.. వేళా పాళా లేకుండా.. ప్రపంచంతో సంబంధం లేకుండా అందులో జోగుతుంటాడు. డబ్బుల కోసం వేధిస్తుంటాడు. మత్తులో రక్త సంబంధీకులు అని చూడకుండా అఘాయిత్యాలకు పాల్పడుతుంటాడు. మద్యం మత్తులో..
నేటికాలంలో చాలా మంది యువతలో ఆత్మవిశ్వాసం, మనో ధైర్యం అనేవి కొరవడినాయి. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యలను ధైర్యంగా ఎదుర్కొలేక భయపడుతుంటారు. అలానే చిన్న అపజయం ఎదరవగానే నిరుత్సాహపడి.. తమను తాము తక్కువ చేసుకుంటారు. ఇంకా దారుణం ఏమిటంటే కొన్ని సందర్భాల్లో మానసిక ఒత్తిడికి గురై.. బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా ఏంబీఏ చదువుతున్న యువతి దారుణమైన నిర్ణయం తీసుకుంది.
ఇళ్లు, ఒళ్లు మరిచిపోయి మద్యానికి బానిసలై వీధిన పడుతున్న జీవితాలెన్నో. బాధ్యతలను, బంధాలను పట్టించుకోకుండా మద్యం తాగడమే జీవితంగా బ్రతికేస్తుంటారు మందు బాబులు. దీంతో ఇళ్లు గడవడం కష్టంగా మారుతుంది. దీన్ని ప్రశ్నిస్తే నిత్యం గొడవలు, తగాదాలే. దీని కారణంగా అనేక ప్రాణాలు కూడా పోయిన ఘటనలున్నాయి.. తాజాగా ఏపీలో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది.
వేద మంత్రాల సాక్షిగా.. పెద్దల ఆశీర్వాదంతో వివాహబంధంతో ఒక్కటైన దంపతులు కొద్ది రోజుల్లో బేదాభిప్రాయాలతో విడిపోతున్నారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల కోర్టు వరకు వెళ్లి విడాలకులు తీసుకుంటున్నారు. కొంతమంది వివాహేతర సంబంధాలతో పచ్చని సంసారాల్లో నిప్పులు పోసుకుంటున్నారు.
తెలుగు రాష్ట్రాలలో మరోసారి రేవ్ పార్టీ కలకలం రేగింది. బర్త్ డే పేరుతో యువతీయువకులు అర్ధనగ్న డాన్స్ లతో రెచ్చిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు రేవ్ పార్టీపై దాడి చేసి.. పది మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో ముగ్గురు యువతులు ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో బయటపడింది. పట్టుబడ్డ విద్యార్థులంతా ఓ ప్రముఖ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నట్లు తెలుస్తోంది.