ఇండియాలో టాప్ మోస్ట్ స్టార్ హీరోల్లో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కూడా ఒకడు. సినిమానే నమ్ముకుని.. ఎంతో కష్టపడి షారుక్ ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శం. సాధారణంగా సినిమాల విడుదల, ప్రమోషన్స్ వంటి విషయాల్లోనే వార్తల్లో నిలిచే కింగ్ ఖాన్.. ఇటీవల కొడుకు ఆర్యన్ ఖాన్ విషయంలో చాలారోజులు వార్తల్లో నలిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ కేసులో ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్ వచ్చిన సంగతీ తెలిసిందే. అయితే మరోసారి […]
ప్రభుత్వ అనుమతి లేకుండా చిన్నారులను తన ఇంట్లో ఉంచిందని కరాటే కల్యాణిపై ఫిర్యాదు రావడంతో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు, పోలీసులు ఆదివారం ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. అధికారులు తెలిపిన మేరకు.. సినీనటి కరాటే కళ్యాణి గత కొన్నేళ్ళుగా అక్రమంగా పిల్లలను తీసుకువచ్చి ఇంట్లో ఉంచుతొందని చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098కు గుర్తుతెలియని వ్యక్తులు ఫిర్యాదు చేశారు. దీంతో చైల్డ్లైన్ అధికారులు ఎర్రగడ్డ డివిజన్ పరిధిలోని రాజీవ్నగర్కాలనీలో శ్రీలక్ష్మినిలయం అపార్ట్మెంట్స్ లో సోదాలు చేపట్టారు. ఆ […]
ప్రధాని నరేంద్ర మోదీ ఏదైనా పర్యటనలకు వెళ్లినప్పుడు ఆయన వస్త్రధారణ మీద విపరీతమైన చర్చ నడుస్తుంది. తాజాగా గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మోదీ ఉత్తరాఖండ్ ప్రత్యేక టోపీ, మెడలో మణిపూర్ కండువాతో దర్శనమిచ్చారు. ఆయా రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే మోదీ వారిని ఆకట్టుకునేందుకు వీటిని ధరించాడని విపక్షాలు ఆరోపించిన సంగతి తెలిసిందే. రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే దుస్తులు ధరిస్తే ఏం కాదు కానీ.. కొన్ని ప్రత్యేక వర్గాలకు చెందిన యూనిఫాం ధరించడం నేరం […]
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన జీవో రద్దు చేయాలని కోరుతూ బండి సంజయ్ చేపట్టిన దీక్షను భగ్నం చేసిన పోలీసులు… ఆయన్ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతర పరిణామాలు వివాదాస్పదంగా మారాయి. బెయిల్ పై విడుదలైన బండి… తనకు అవమానం జరిగిందని జాతీయ స్థాయిలో ఫిర్యాదులు చేశారు. దీనిపై పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ ఇప్పటికే విచారణ చేపట్టింది. ఈ క్రమంలో బండి ఫిర్యాదు మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హోంశాఖ […]
ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్ చేరుకున్నట్లు సమాచారం. హైదరాబాద్ గచ్చిబౌలిలోని రఘురామ ఇంటికి నలుగురు ఏపీ సీఐడీ అధికారులు వచ్చినట్లు తెలుస్తోంది. రఘురామకృష్ణరాజు బయటకు రాకపోవడంతో అధికారులు వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చేందుకు అధికారులు వచ్చారు. రేపు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లు ఇవ్వనున్న అధికారులు. అయితే ఏ కేసుకు సంబంధించిన నోటీసులు అనే విషయంపై స్పష్టత లేదు. బెయిల్ తీసుకుని ఢిల్లీలోనే ఉంటున్న రఘురామ సంక్రాంతి సందర్భంగా […]
గత కొన్ని నెలలుగా పలు అంశాలపై కేంద్రం, ట్విటర్ మధ్య భేదాభిప్రాయాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఆ క్రమంలో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ కొత్త నిబంధనలను పాటించాలంటూ కేంద్రం జూన్ నెల మొదటివారంలో ట్విటర్కు తుది నోటీసు జారీ చేసింది. ఇటీవల ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తదితర ప్రముఖుల వ్యక్తిగత ఖాతాల నుంచి వెరిఫికేషన్ మార్క్ ‘బ్లూ టిక్’ తొలగించిన ట్విటర్ విమర్శలు ఎదుర్కొంది. కేంద్ర ప్రభుత్వం ట్విటర్కు మరో నోటీసు […]
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్న, కోట్లాది మందిని కటిక పేదరికంలోకి నెట్టేస్తున్న అత్యంత తీవ్రమైన మహమ్మారి కరోనా అని ఆర్థికవేత్తలు అంగీకరిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 5.2 శాతం కుదించుకుపోతుందని గత 150 ఏళ్లలో ఎన్నడూ చూడనంతగా పతనమవుతుందని ప్రపంచ బ్యాంకు జోస్యం చెప్పింది. ఆ నివేదిక ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలు దశాబ్దాలు శ్రమించి సాధించిన పురోగతిని కరోనావైరస్ కాలరాస్తోంది. అభివృద్ధి చెందిన దేశాల ఆర్థికవ్యవస్థలను మాంద్యంలోకి పడదోస్తోంది.కరోనా సంక్షోభం అనేక […]